వెలిగొండ ప్రాజెక్టుపై జగన్ నిరర్హత: మంత్రి గొట్టిపాటి విమర్శ

వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత కూడా వైసీపీ అధినేత జగన్ కు లేదని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈ ప్రాజెక్టుకు గెజిట్ నోటిఫికేషన్ కూడా రాకుండా అడ్డుకున్నది జగనేనని విమర్శించారు. గతంలో చంద్రబాబు సూచనతో ప్రకాశం జిల్లా నేతలమంతా ఢిల్లీకి వెళ్లామని… ప్రాజెక్టు కోసం అప్పటి కేంద్ర మంత్రిని కలిశామని చెప్పారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో జగన్ కుమ్మక్కై రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని నాశనం…

Read More

సీఎం చంద్రబాబు పంచాయతీ సమీక్ష: వ్యయం పెంపు, కొత్త యాప్

సీఎం చంద్రబాబు నేడు పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.  గ్రామ పంచాయతీలకు స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వ్యయం పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. వేడుకల వ్యయాన్ని రూ.10 వేల నుంచి 25 వేలకు పెంచినట్టు సమీక్షలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్ తీసుకువచ్చారు. మొబైల్ యాప్…

Read More

యూవీ రికార్డు బద్దలుకొట్టిన సమోవా క్రికెటర్

ఐసీసీ మెగా టోర్నీ టీ20 ప్రపంచ కప్‌-2026 సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న క్వాలిఫయర్‌ టోర్నీలో తాజాగా ఓ అరుదైన రికార్డు న‌మోదైంది. 28 ఏళ్ల‌ అనామక ఆట‌గాడు భారత స్టార్ క్రికెట‌ర్‌ యూవరాజ్ సింగ్ 17 ఏళ్ల రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్స‌ర్లు బాదడం ద్వారా ఒకే ఓవర్లో 36 పరుగులు సాధించాడు. ఇప్పుడా రికార్డును సమోవా దేశ ఆటగాడు డేనియల్ విస్సెర్ బద్దలుకొట్టాడు. విస్సెర్ ఒకే…

Read More

బుమ్రా వ్యాఖ్యలపై బాసిత్ అలీ స్పందన

జ‌ట్టు నాయకత్వ బాధ్య‌త‌ల‌కు పేస్ బౌలర్లకు అవకాశాలు అంత‌గా లేవని భారత ఫాస్ట్ బౌల‌ర్‌ జస్ప్రీత్ బుమ్రా చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ స్పందించాడు. గత నెలలో ఒక ఇంటర్వ్యూలో బుమ్రా మాట్లాడుతూ ఫాస్ట్ బౌలర్లు అద్భుతమైన కెప్టెన్సీ చేయగలర‌ని అన్నాడు. దానికి ఉదాహ‌ర‌ణగా కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్ విజయవంతమైన కెప్టెన్సీలను పేర్కొన్నాడు. వారి సార‌థ్యంలోనే ఇరు దేశాలు  ప్రపంచ కప్ విజేత‌లుగా నిలిచాయ‌ని బుమ్రా చెప్పుకొచ్చాడు. అయితే, బాసిత్ అలీ…

Read More

హర్యానా ఎన్నికల్లో వినేశ్ ఫొగాట్ పోటీ: రాజకీయ పార్టీలు ప్రయత్నాలు

ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రానున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆమె సన్నిహితులు మంగళవారం జాతీయ మీడియాకు తెలిపారు. తాను క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోనని వినేశ్ ఫొగాట్ ఇదివరకే చెప్పింది. అయితే ఆమెను ఒప్పించి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. పారిస్ ఒలింపిక్స్‌లో కొన్ని కారణాల వల్ల పతకాన్ని కొద్దిలో కోల్పోయిన వినేశ్ ఫొగాట్‌కు…

Read More

కశ్మీర్‌లో వరుస భూకంపాలు. భయభ్రాంతులకు గురైన ప్రజలు

రెండు వరుస భూకంపాలతో మంగళవారం కశ్మీర్ లోయ ఉలిక్కిపడింది. ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి చేరారు. అయితే, ఈ ఘటనలో ప్రాణ నష్టం కానీ, ఆస్తినష్టం కానీ సంభవించినట్టు ఇప్పటి వరకు ఎలాంటి వార్తలు రాలేదు. తొలుత ఉదయం 6.45 గంటల సమయంలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కేంద్రం బారాముల్లా జిల్లాలో భూమికి 5 కిలోమీటర్ల లోతున ఉన్నట్టు గుర్తించారు. మరో 7 నిమిషాల వ్యవధిలోనే అంటే సరిగ్గా…

Read More

ముంబై సమీపంలోని బద్లాపూర్ స్కూల్‌లో చిన్నారులపై అత్యాచారం

ముంబై సమీపంలోని బద్లాపూర్‌లో ఓ స్కూల్‌లో నర్సరీ చదువుతున్న ఇద్దరు నాలుగేళ్ల చిన్నారులపై అత్యాచారం ఘటన నగరాన్ని కుదిపేసింది. ఓ ప్రముఖ స్కూల్‌లో చదువుతున్న బాధిత చిన్నారులపై అందులో పనిచేస్తున్న స్వీపరే అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.  ఆగస్టు 12, 13 తేదీల్లో వరుసగా ఈ ఘటన జరిగినా స్కూలు యాజమాన్యం ఫిర్యాదు చేయడంలో అలసత్వం వహించిందంటూ ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. నేడు బద్లాపూర్‌లో బంద్ పాటించారు. వేలాదిమంది స్కూలు వద్దకు చేరుకుని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు….

Read More