gold rates today in india bullion market

Gold Rates Today | పసిడి మగువలకు మళ్ళీ షాక్….పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం దూకుడు

Gold Rates Today: పసిడి మగువలకు మళ్ళీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు సామాన్యులకు మరోసారి షాక్ ఇచ్చాయి. పసిడి ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉండటంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు తులం బంగారంపై “రూ.1,470 పెరుగుదల” నమోదైంది. అదే సమయంలో వెండి ధరల్లో మాత్రం కొంత ఉపశమనం లభించింది. కిలో వెండిపై “రూ.5,000 తగ్గుదల” కనిపించింది. బులియన్ మార్కెట్‌లో “24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,620”…

Read More
gold and silver prices hit record high in india

Gold Silver Prices Today: టీ20 స్టైల్‌లో దూసుకెళ్లిన పసిడి, వెండి

Gold Silver Prices Today: బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. టీ20 మ్యాచ్‌లో బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురిపించినట్లు, పసిడి–వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఈ క్రమంలో వెండి తొలిసారి రూ.3 లక్షల మార్కును దాటగా, బంగారం కూడా రూ.1.50 లక్షల స్థాయిని అధిగమించింది. తక్కువ ధరల్లో కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు సంబరాలు చేసుకుంటుండగా, ధరలు తగ్గుతాయేమోనని ఎదురుచూస్తున్న మధ్యతరగతి వర్గం ప్రేక్షకులుగా మిగిలిపోయింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ (MCX)లో మార్చి డెలివరీ కిలో…

Read More
Gold and silver price drop in Hyderabad bullion market today

Gold Price Today Hyderabad: తగ్గిన బంగారం–వెండి ధరలు 

Gold Price Today Hyderabad: హైదరాబాద్ బులియన్ మార్కెట్‌(Hyderabad bullion market)లో ఈరోజు (సోమవారం) బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 తగ్గి కొత్తగా రూ.1,25,130 గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 పడిపోవడంతో తాజా ధర రూ.1,14,700 గా ఉంది. ALSO READ:హైదరాబాద్ స్ట్రీట్ ఫైట్స్ | పోలీసులు ఎక్కడ? ప్రజలు ప్రశ్నలు వెండి ధర కూడా తగ్గుదల నమోదు…

Read More

పుష్కర్ పశు ప్రదర్శనలో సంచలనం – ₹15 కోట్ల షాబాజ్ గుర్రం, ₹23 కోట్ల అన్మోల్ గేదె ఆకర్షణ

రాజస్థాన్‌లోని ప్రసిద్ధ పుష్కర్ క్యాటిల్ ఫెయిర్ ఈసారి అద్భుతమైన పశువులతో దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. దేశం నలుమూలల నుండి రైతులు తమ విలువైన పశువులను ఈ ప్రదర్శనకు తీసుకువచ్చారు. వాటిలో చండీగఢ్‌కు చెందిన రైతు తీసుకువచ్చిన గుర్రం ‘షాబాజ్’ మరియు రాజస్థాన్‌కు చెందిన రైతు గేదె ‘అన్మోల్’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రెండున్నరేళ్ల వయస్సు కలిగిన షాబాజ్ గుర్రం ఇప్పటికే పలు బహుమతులు సాధించింది. ఈ గుర్రం ధర ఏకంగా ₹15 కోట్లుగా చెబుతున్నారు. ప్రదర్శనలో కొనుగోలుదారులు…

Read More

చైనాలో అధికారికంగా విడుదలైన వన్‌ప్లస్ 15 – స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్

ప్రముఖ టెక్ కంపెనీ వన్‌ప్లస్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘వన్‌ప్లస్ 15’ను చైనా మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. గత ఏడాది విడుదలైన వన్‌ప్లస్ 13కు సక్సెసర్‌గా వచ్చిన ఈ మోడల్ అనేక అప్‌గ్రేడ్‌లతో ఆకట్టుకుంటోంది. క్వాల్‌కామ్ రూపొందించిన తాజా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 7,300mAh భారీ బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు దీన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. వన్‌ప్లస్…

Read More

చెన్నైలో 4 కోట్లు విలువైన వాచ్ మోసం

చెన్నై నగరంలో ఆన్‌లైన్ షాపింగ్‌లో జరిగిన భారీ మోసం ప్రజలను షాక్‌లో ముంచేశింది. రూ.4 కోట్ల విలువైన లగ్జరీ చేతి గడియారాన్ని కొనుగోలు కోసం ఒక యువకుడు ఆర్డర్ ఇచ్చినా, డెలివరీ సమయంలో కేవలం రూ.400 విలువైన వాచ్ మాత్రమే వచ్చడంతో అతడు ఘాటు ఆందోళనకు గురయించాడు. ఈ ఘటనపై బాధితుడు వెంటనే పోలీసులను సంప్రదించడంతో మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుడు చెన్నైలోని ఒక ప్రముఖ వస్త్ర వ్యాపారి కుమారుడు. అతను ఇటీవల ఒక ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో…

Read More

ఐటీ షేర్ల దన్నుతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు

ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్‌ను భారీ లాభాలతో ప్రారంభించాయి. ముఖ్యంగా ఐటీ రంగం షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్లు మార్కెట్‌కు బలాన్నిచ్చాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో కుదరవచ్చన్న సానుకూల అంచనాలు మదుపరుల విశ్వాసాన్ని మరింత పెంచాయి. ట్రేడింగ్ ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 727.81 పాయింట్లు పెరిగి 85,154.15 వద్దకు చేరుకోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 188.6 పాయింట్లు లాభపడి కీలకమైన 26,000 మార్కును అధిగమించి 26,057.20…

Read More