Dr. Kandula Nagaraju wished Visakha South MLA Vamsi Krishna Srinivas on his birthday and praised his developmental efforts.

ఎమ్మెల్యే వంశీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు – కందుల

విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జనసేన నేత, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఎమ్మెల్యేను కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వెండి కిరీటంతో సత్కరించి, దేవుని పటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వంశీ కృష్ణ శ్రీనివాస్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. నియోజకవర్గంలోని…

Read More
Setback for YSRCP in Bheemili - Key Leaders Join TDP

భీమిలిలో వైసీపీకి ఎదురుదెబ్బ – టీడీపీలో కీలక చేరిక

భీమిలి నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆనందపురం మండలం రామవరం పంచాయతీకి చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు, భీమిలి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాకరపూడి వరహాలరాజు, ఆయన కుమారుడు శ్రీకాంత్ రాజు టీడీపీలో చేరారు. బుధవారం శొంట్యాంలో జరిగిన కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వారి చేతుల మీదుగా టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రాజు మాట్లాడుతూ 2014-19 మధ్యలో మంత్రిగా గంటా శ్రీనివాసరావు చేపట్టిన అభివృద్ధి…

Read More
J.V. Ratnam urged people to reduce plastic use and conserve water resources. Green Climate Team NGO conducted an awareness program.

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నేతృత్వంలో, సస్టైనబుల్ రీజిలియన్స్ యూనిట్ – జివిఎంసి భాగస్వామ్యంతో మద్దిలపాలెం అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటి వనరులను సంరక్షించుకోవడం, ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో రోటరేక్ట్…

Read More
Nara Lokesh, who filed a defamation case against Sakshi Media, appeared in court. He accused the media of publishing baseless articles regarding his visits.

నారా లోకేశ్ సాక్షి మీడియా కథనంపై స్పందన

2019లో సాక్షి మీడియా తనపై రాసిన కథనంపై నారా లోకేశ్ పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయన విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు. కోర్టు తర్వాత, ఆయన మీడియాతో మాట్లాడినప్పటి, సాక్షి తనపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సాక్షి కథనంలో, ఆయన విశాఖ విమానాశ్రయానికి వచ్చినప్పుడు టీడీపీ ప్రభుత్వం ఆయన మీద రూ. 25 లక్షలు ఖర్చు పెట్టిందని పేర్కొన్న సంగతి తెలుసుకొని, లోకేశ్ ఆపై పరువునష్టం దావా వేసినట్లు తెలిపారు. అనంతరం, ఆయన…

Read More
Minister Nara Lokesh received a grand welcome at Visakhapatnam airport from TDP, Janasena, and BJP leaders.

విశాఖ విమానాశ్రయంలో లోకేష్‌కు గ్రాండ్ వెల్కమ్

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోగానే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో స్వాగతం పలికారు. లోకేష్ విమానాశ్రయం నుంచి బయటకు రాగానే అభిమానులు, నాయకులు జై లోకేష్ నినాదాలతో గట్టిగా స్వాగతించారు. పూలవర్షం కురిపిస్తూ, కాషాయ, పసుపు, తెలుపు రంగుల కండువాలతో ప్రజలు సందడి చేశారు. నారా లోకేష్ విశాఖలో పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముఖ్యంగా యువత భవిష్యత్తు, ఐటీ పరిశ్రమల విస్తరణపై…

Read More
Ambati Rambabu criticized Chandrababu’s Davos visit, stating the government should explain the results of the trip to the public and emphasized the government's failure.

దావోస్ పర్యటనపై అంబటి రాంబాబు తీవ్ర విమర్శ

విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అంబటి రాంబాబు చందరబాబు దావోస్ పర్యటనపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. “దావోస్ పర్యటనలో ఎన్ని పెట్టుబడులు, కంపెనీలు తీసుకొచ్చారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని” ఆయన పేర్కొన్నారు. అంబటి రాంబాబు వివరిస్తూ, “హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని డబ్బా కొట్టుకున్న చంద్రబాబు, దావోస్ వెళ్లి ఒక్క ఫలితమైనా తీసుకొచ్చారా? ఆయన చేసిన పర్యటన సున్నా” అని ఆరోపించారు….

Read More
Anantapur Urban MLA Daggupati Prasad met former Union Minister and Vijayawada West MLA Sujana Chowdary in Hyderabad. They discussed various issues, including development in Anantapur.

సుజానా చౌదరిని కలిసిన అనంతపురం ఎమ్మెల్యే

హైదరాబాదులోని సుజనా చౌదరి గారి కార్యాలయంలో మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజానా చౌదరి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు. ఈ భేటీలో రెండు నేతలు అనేక అంశాలపై చర్చించుకున్నారు, ముఖ్యంగా అనంతపురం అభివృద్ధి గురించి. అనంతపురం జిల్లా అభివృద్ధిపై ఆరా తీసిన ఎమ్మెల్యే సుజానా చౌదరి గారు, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులు, భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర సాయంతో చేయనున్న పనుల గురించి…

Read More