An unidentified woman's body washed ashore at Maipadu Beach. The police identified her as Annama Prameela from Nellore, who went missing after an argument with her husband.

మైపాడు బీచ్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం

కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ లో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది సమాచారం అందుకున్న ఇందుకూరుపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించారు అనంతరం ఇందుకూరుపేట ఎస్సై నాగార్జున రెడ్డి వివరాలు మేరకు సముద్రం నుండి కొట్టుకు వచ్చిన మృతదేహం నెల్లూరుకు చెందిన అన్నం ప్రమీల అనే మహిళగా గుర్తించామని గత రాత్రి భర్తతో గొడవపడి తెల్లవారుజామున ఇంటి నుండి బయటకు వచ్చినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు అన్నారు…

Read More
The Palle Panduga program, led by CM N. Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan, was held in Kovuru, highlighting development initiatives in the region.

కోవూరులో పల్లె పండుగ కార్యక్రమం

కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం లోని ఇందిరమ్మ కాలనీ మరియు వావిళ్ళ గ్రామాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు, ఈ సందర్భంగా విడవలూరు ఇందిరమ్మ కాలనీ నందు 10 లక్షలతో అలాగే వావిళ్ళ గ్రామంలో 20 లక్షలతో అంతర్గత సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమం…

Read More
MLA Vemireddy Prashanthi Reddy laid the foundation for cement roads under the Palle Panduga initiative, led by CM Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan.

పల్లె పండుగలో 55 లక్షల సిమెంట్ రోడ్ల శంకుస్థాపన

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో పల్లెటూళ్ళు ప్రగతి బాట పట్టనున్నాయనని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ పల్లె పండుగ కార్యక్రమం. కోవూరు మండల కేంద్రంలోని కోవూరు పంచాయతీ నందు ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధుల 55 లక్షల అంచనా విలువతో అంతర్గత సిమెంట్ రోడ్లు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో…

Read More
Water contamination in petrol at a Jio petrol pump in Nandalagunta led to five cars and thirty bikes stalling, causing disputes with the staff.

జియో పెట్రోల్ పంపులో నీటి కలయిక, వాహనాలు నిలిచిపోయాయి

కోవూరు మండలం నందాలగుంట ఫెడోరా ఫ్యాక్టరీ సమీపంలోని జియో పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టించుకున్న వాహనాలు నిలిచిపోయాయి ,పెట్రోల్ ల్లో నీరు కలవడంతో ఐదు కార్లు ,ముప్పై బైక్ ల వరకు ఇంజన్ లోకి నీరువెళ్లి వాహనాలు మరమ్మత్తులకు గురైనాయి .నీరు కలసిన పెట్రోల్ పోశారని హన దారులు పెట్రోల్ పంపు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు.కోవూరు మండలం నందాలగుంట ఫెడోరా ఫ్యాక్టరీ సమీపంలోని జియో పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టించుకున్న వాహనాలు నిలిచిపోయాయి ,పెట్రోల్ ల్లో నీరు…

Read More
Kovuru CI Sudhakar Reddy announced the arrest of a drug dealer with 10.5 kg of ganja, urging public cooperation against drug trafficking.

కోవూరులో 10.5 కిలోల గంజాయి పట్టిన కేసు

కోవూరు మండలం సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన సీఐ సుధాకర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవూరు మండల పరిధిలోని రైల్వే యాడ్ సమీపంలో పదిన్నర కిలోల గంజాయి.ని అక్రమంగా అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఇమాన్ శేఖర్ ను అరెస్ట్ చేశామని అతను వద్దనుండి రెండు లక్షల విలువచేసే 10:30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ గంజాయి తరలిస్తున్న వ్యక్తిని చాకచక్యంగా పట్టుకున్న కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ తన…

Read More
The government has established free legal aid centers for impoverished women with annual incomes below one lakh, ensuring access to justice.

కోవూరు ఉచిత న్యాయ సహాయ కేంద్రాల ప్రారంభం

సంవత్సర ఆదాయం లక్ష లోపు ఉన్న పేదలకు మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందించడానికి ఉచిత న్యాయ సహాయ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేసిఉండని పేదలు డబ్బు ఖర్చుపెట్టుకోలేనివారు ఈ ఉచిత న్యాయ సహాయక కేంద్రాలద్వారా కోర్టులో న్యాయం పొందవచ్చని లోక ఆదాలత్ చైర్మన్ రమణ శ్రీనివాసరావు తెలిపారు . కోవూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నందు జాతీయ మహిళా కమిషన్ మరియు జాతీయ న్యాయ సేవాధికారుల సంస్థ ఆధ్వర్యంలో విధాన్ సే సమాధాన్ మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు…

Read More
Police arrested four individuals in Kovur for illegal ganja sales, seizing 10 kg of the substance worth approximately three lakhs.

కోవూరులో గంజాయి అక్రమ విక్రయానికి నలుగురు అరెస్ట్

కోవూరు అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు సీఐ సుధాకర్ రెడ్డి వివరాలు మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో కోవూరు మండలంలోని నందలగుంట ప్రాంతంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం వచ్చింది అన్నారు దీంతో కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ తన సిబ్బందితో తనిఖీలు చేపట్టగా బైక్ పై అనుమానస్పదంగా నెల్లూరు నారాయణరెడ్డి పేటకు చెందిన శంకర్ నారాయణ, షేక్ ముఫీద్, సుజిత్, కోవూరు చెందిన పసుపు పసుపులేటి రవి, అనే వ్యక్తులని…

Read More