Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshమైపాడు బీచ్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం

మైపాడు బీచ్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం

-

Chat on WhatsApp

కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ లో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది సమాచారం అందుకున్న ఇందుకూరుపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించారు అనంతరం ఇందుకూరుపేట ఎస్సై నాగార్జున రెడ్డి వివరాలు మేరకు సముద్రం నుండి కొట్టుకు వచ్చిన మృతదేహం నెల్లూరుకు చెందిన అన్నం ప్రమీల అనే మహిళగా గుర్తించామని గత రాత్రి భర్తతో గొడవపడి తెల్లవారుజామున ఇంటి నుండి బయటకు వచ్చినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు అన్నారు విచారణ నిమిత్తం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామన్నారు… అనంతరం ఆయన మీడియా మిత్రులకు చిన్న సందేశాన్ని ఇచ్చారు ఏదైనా సంఘటన తెలిసిన తర్వాత సంబంధిత అధికారుల్ని కలిసి వివరాలు తెలుసుకొని వార్తలను ప్రసారం చేయాలని కోరారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Wayanad | కళ్లముందే విరిగిపడ్డ కొండచరియలు.. వైరల్ అవుతున్న సీసీటీవీ వీడియో

కేరళలోని వయనాడ్(Wayanad) జిల్లా మరోసారి ప్రకృతి విపత్తుతో వణికిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు...
- Advertisement -
Chat on WhatsApp