Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshకోవూరులో గంజాయి అక్రమ విక్రయానికి నలుగురు అరెస్ట్

కోవూరులో గంజాయి అక్రమ విక్రయానికి నలుగురు అరెస్ట్

-

Chat on WhatsApp

కోవూరు అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు సీఐ సుధాకర్ రెడ్డి వివరాలు మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో కోవూరు మండలంలోని నందలగుంట ప్రాంతంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం వచ్చింది అన్నారు దీంతో కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ తన సిబ్బందితో తనిఖీలు చేపట్టగా బైక్ పై అనుమానస్పదంగా నెల్లూరు నారాయణరెడ్డి పేటకు చెందిన శంకర్ నారాయణ, షేక్ ముఫీద్, సుజిత్, కోవూరు చెందిన పసుపు పసుపులేటి రవి, అనే వ్యక్తులని అదుపులోకి తీసుకొని విచారించామన్నారు విచారణలో వీరి వద్ద నుండి సుమారు మూడు లక్షల విలువైన 10 కేజీల గంజాయి ఒక మోటార్ సైకిల్ ని నాలుగు వేల రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు వీరిని కోర్టుకు హాజరు పరుస్తున్నామన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CM Revanth Reddy | ‘తాత.. నువ్వే పూరీలు వేయాలి’.. మనవడి కోరిక తీర్చిన...

CM Revanth Reddy: రాష్ట్ర పాలనలో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కుటుంబంతో గడిపిన ఓ అపురూపమైన క్షణాన్ని ప్రజలతో పంచుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు భిన్నంగా ఆయన...
- Advertisement -
Chat on WhatsApp