LIC agents conducted a major protest in Ramachandrapuram, demanding justice for their legal demands. The district president announced plans for a larger protest in Mumbai if their issues remain unresolved.

రామచంద్రపురంలో ఎల్ఐసి ఏజెంట్ల ధర్నా

రామచంద్రపురం పట్టణ ఎల్ఐసి కార్యాలయం వద్ద  ఎల్ఐసి ఏజెంట్లు మహా ధర్నా నిర్వహించారు. ఆల్ ఇండియా ఎల్ఐసి ఏజెంట్ల సంఘం పిలుపుమేరకు  నిర్వహించిన ఈ కార్యక్రమంలో  ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు మాధవరావు పాల్గొని మాట్లాడుతూ ఎల్ఐసి మేనేజ్మెంట్ దిగి వచ్చేవరకు  ఈ పోరాటం ఆగదని  ఎల్ఐసి ఏజెంట్లు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించని యెడల వచ్చే ఏడాది జనవరిలో  ముంబైలో మహా ధర్నా నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.మినిమం ప్రీమియం లక్ష నుండి రెండు లక్షల వరకు పెంచడం  ఏజెంట్ల…

Read More
District Collector Mahesh Kumar personally received 41 petitions during a public issues resolution program at Malikipuram Mandal Parishad Development Office

మలికిపురంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

మలికిపురం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఆర్ డి ఓ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం వేదిక… ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా 41 అర్జీలను స్వీకరించచారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి కె .మాధవి ,మలికిపురం మండల పరిషత్ అధ్యక్షురాలు “మేడిచర్ల సత్యవాణి రాము “మరియు డివిజన్ స్థాయి మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Read More
Villagers from Chindadaguru protested at the Collector’s office, demanding the removal of a liquor shop located along a road frequented by women and students

బ్రాందీ షాపు తొలగించాలంటూ కలెక్టర్‌కు గ్రామస్తుల వినతి

కామనగరువు పంచాయతీ చిందాడ గరువు గ్రామస్తులు అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ టి నిశాంతి కు ఫిర్యాదు చేశారు..గ్రామస్తులంతా కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు… సమస్య పరిష్కారం కానీ ఎడల బ్రాందీ షాపు ముగించకపోతే అవసరమైతే కలెక్టర్ కార్యాలయం ఎదుట టెంట్ వేసి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని.., మా గ్రామంలో ఆ రోడ్డు వైపు మహిళలు స్కూల్ పిల్లలు కాలేజీ విద్యార్థిని విద్యార్థులు వెళ్లే సమయంలో ఏ హాని జరగకుండా…

Read More
Residents of Bandarulanka village expressed concerns about trash on the roads, leading to health issues.

చెత్త సమస్యపై కలెక్టర్‌కు ఫిర్యాదు

రోడ్లమీద ఉండిపోయిన చెత్త మాకు చాలా ఇబ్బందిగా ఉందని దాని వలన మా బండారులంక గ్రామ ప్రజలు అనారోగ్య పాలవ్వకుండా ఉండాలనిఅమలాపురం మున్సిపాలిటీ చెత్త వేసే చోట వేసి మా బండారులంక గ్రామ ప్రజలకు ఉపశమనం కల్పించమని కలెక్టర్ వద్ద ఫిర్యాదు చేసిన కామిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎం.పీ.టీసీ… గుత్తుల జానకి రత్నం మురుగుల్ రాజు, అంకం హిమ భారతి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More
On the occasion of the Police Martyrs Remembrance Day, a blood donation camp was inaugurated at the Kothapet Government Hospital by MLA Bandaru Sathyanand Rao.

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్ లను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులను కొనియాడారు.మన భద్రత,రక్షణ కోసం రోజంతా శ్రమించే పోలీసులకు,సిబ్బందికి ప్రజలంతా సహకరించడమే కాకుండా వారికి తగు గౌరవాన్ని ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ గోవిందరావు,సీఐ విద్యాసాగర్,ఎస్ ఐ సురేంద్ర,బూసి జయలక్ష్మి భాస్కరరావు,కంఠంశెట్టి…

Read More
Residents of Chinnagadavalli Colony in Uppalaguptham submitted a petition to the collector, urging action against a person encroaching on community land.

ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ప్రజల వినతి

కమ్యూనిటీ స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తిని ఖాళీ చేయించండి మహా ప్రభూ… అంటూ కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చిన ఉప్పలగుప్తం మండలం చిన్నగాడవల్లి కాలనీ ప్రజలు కు కాంగ్రెస్ ప్రభుత్వం లో మూడు సెంట్లు చెప్పిన ఇళ్ల స్థలాలు ఇచ్చిన స్థలాల్లో కమిటీ హాల్ కి 12 సెంట్లు భూమిని కేటాయించుగా దాంట్లో ఉన్న స్థలాన్ని నాలుగు సెంట్లు ఆక్రమించిన దూనబోయిన ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వద్ద ఫిర్యాదు చేశారు.. మాకే నాగ ఆంజనేయులు, గొలకోటి…

Read More
In Antervedi, Dr. B.R. Ambedkar Konaseema District, the Sri Narasimha Sudarshana Homa was conducted at the Sri Lakshmi Narasimha Swamy Temple.

అంతర్వేదిలో శ్రీ నారసింహ సుదర్శన హోమం

డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, అంతర్వేది గ్రామంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నందు నిర్వహించు శ్రీ నారసింహ సుదర్శన హోమమునకు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ వాస్తవ్యులు పుల్లెపు త్రిమూర్తులు వారి కుటుంబ సభ్యులు ఒక సంవత్సరం సుదర్శన హోమంనకు రూ 40,000 లు, 6 నెలలకు శ్రీ స్వామివారి అభిషేకమునకు రూ 10,000 లు వెరశి మొత్తం 50,000 వేల రూ.లు విరాళంగా సమర్పించినారు. వీరికి…

Read More