Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshమలికిపురంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

మలికిపురంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

-

Chat on WhatsApp

మలికిపురం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఆర్ డి ఓ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం వేదిక… ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా 41 అర్జీలను స్వీకరించచారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి కె .మాధవి ,మలికిపురం మండల పరిషత్ అధ్యక్షురాలు “మేడిచర్ల సత్యవాణి రాము “మరియు డివిజన్ స్థాయి మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp