Farmer Subrahmanyam has been safeguarding his land for 60 years and requests authorities to take action against encroachment.

భూమి దురాక్రమణకు వ్యతిరేకంగా రైతు ఆందోళన

శాంతిపురం మండలం రెడ్లపల్లి గ్రామానికి చెందిన రైతు సుబ్రహ్మణ్యం, 60 సంవత్సరాలుగా తన భూమిని రక్షించుకుంటున్నా కొంతమంది దురాక్రమణకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళన సందర్భంగా, ఆయన కుటుంబ సభ్యులు, ఈ భూమి 60 సంవత్సరాలుగా తమ అనుభవంలో ఉందని చెప్పారు. వారి తండ్రులు, పినతండ్రులు ఈ భూమిని తమ పేరుపై రికార్డుల్లో ఉంచుకోవడానికి కృషి చేసినట్టు తెలిపారు. తమకు కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పంపకం పతకం కింద…

Read More
APSRTC Vice Chairman Muniratnam visited Takanal Energies in Bengaluru to review the transition process to electric buses.

ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం తకనాల్ ఎనర్జీస్ సందర్శన

ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం బెంగళూరులోని తకనాల్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని సందర్శించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు ఎలక్ట్రిక్ బస్సుల మార్పు విధానం, బ్యాటరీల పనితీరు, ఎఫిషియెన్సీ తదితర అంశాల గురించి వివరించారు. RTC బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రక్రియలో భాగంగా ఈ సందర్శన చేపట్టినట్టు మునిరత్నం తెలిపారు. తకనాల్ ఎనర్జీస్ అధునాతన టెక్నాలజీ ద్వారా ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో ముందంజలో ఉందని, RTC బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం వల్ల వ్యయ…

Read More
TDP leader M. Manjunath met CM Chandrababu to discuss Kuppam’s development and funds for Kapu Bhavan.

కుప్పం అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుని కలిసిన మంజునాథ్

కుప్పం అభివృద్ధికి సంబంధించిన సమస్యలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ విస్తరణ కమిటీ సభ్యుడు ఎం. మంజునాథ్ ఆయనను కలిశారు. ముఖ్యంగా కుప్పంలో కాపు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంజునాథ్ కోరారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఈ భవనం నిర్మాణం పూర్తయితే, అక్కడ అనేక సామాజిక, విద్యా, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంజునాథ్ మాట్లాడుతూ, కుప్పంలో చిరు వ్యాపారస్తుల సమస్యలు కూడా ముఖ్యమని తెలిపారు….

Read More
A public grievance redressal platform was set up in Kuppam under the district collector’s supervision to address and resolve public issues.

కుప్పంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు

కుప్పం నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి చిత్తూరు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి, కడ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను…

Read More
TDP leaders Gopinath and Dr. Sudheer expressed concern over false propaganda about Kuppam elections, clarifying the situation.

కుప్పం ఎన్నికలపై తప్పుడు ప్రచారంపై టిడిపి నేతల ఆవేదన

కుప్పం పురపాలక సంఘం ఎన్నికలలో గెలుపోటములు సహజమని, అయితే ఓడినవారు గెలిచినవారి వద్ద డబ్బు తీసుకున్నారని ప్రచారం చేయడం బాధాకరమని టిడిపి సీనియర్ నాయకులు గోపీనాథ్, డాక్టర్ సుధీర్ అన్నారు. కుప్పం పట్టణంలో జరిగిన టిడిపి సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు. గోపీనాథ్ మాట్లాడుతూ, 16వ వార్డు పరిధిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన కుమారుడు హర్ష ధర్మతేజ టిడిపి తరపున పోటీ చేయగా, వైసిపి అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ పోటీ చేశారని చెప్పారు. అయితే తాను…

Read More
Sangeetha from NTR Colony alleges betrayal by Srinivas. She claims she has no choice but to end her life if justice is not served.

ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని సంగీత ఆవేదన

కుప్పం పట్టణం ఎన్టీఆర్ కాలనీలో సంగీత అనే మహిళ తన ప్రేమించిన శ్రీనివాస్ మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ప్రేమించిన వ్యక్తి నమ్మించి మోసం చేశాడని, పోలీసులే తనకు న్యాయం చేయాలని ఆమె వాపోయింది. న్యాయం జరగకుంటే ఆత్మహత్యే శరణ్యమని పేర్కొంది. సంగీత తన వివాహానికి ముందు శ్రీనివాస్‌ను ప్రేమించిందని, కానీ తల్లిదండ్రుల ఒత్తిడితో వేరొకరిని వివాహం చేసుకుని బెంగళూరులో జీవనం సాగించిందని తెలిపింది. అయితే ఈ విషయం తన భర్తకు తెలిసి అతను…

Read More
A property dispute disrupted a family's wedding preparations in Kuppam, forcing them to seek police help.

కుప్పంలో వివాహం జరుగుతున్న వేళ ఆస్తి వివాదం కలకలం

కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండలం చింతరపాలెం గ్రామానికి చెందిన కోకిలమ్మ, రామచంద్రప్ప దంపతులు ఆస్తి వివాదంలో చిత్రహింసలు ఎదుర్కొంటున్నామని ఆరోపించారు. తమ పినతండ్రి కుమారులతో భూ తగాదాలు నడుస్తున్నాయని, దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ అక్రమంగా ఆస్తిని ఆక్రమించేందుకు కుట్ర జరుగుతోందని తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో తమ కుమారుడి వివాహం జరగనున్న వేళ, ఇది అదనుగా భావించిన వ్యక్తులు ఇంటి చుట్టూ గుంతలు తవ్వించి త్రాగునీటి సరఫరా నిలిపివేశారని ఆరోపించారు. మురుగునీరు పోవడానికి సైతం వీలు…

Read More