Father attacks daughter with a knife over love marriage. Injured couple hospitalized, police investigating the incident.

ప్రేమ వివాహం – కన్నతండ్రి కత్తితో కూతురిపై దాడి

గుడుపల్లి మండలంలోని అగరం కొత్తూరుకు చెందిన కౌసల్య, చంద్రశేఖర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల అభిప్రాయం లేకుండానే వివాహం చేసుకోవడంతో కుటుంబంలో ఉద్రిక్తత నెలకొంది. అయితే, సమస్యను పరిష్కరించేందుకు పెద్దల సమక్షంలో చర్చ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్దకు కౌసల్య, చంద్రశేఖర్‌ను పిలిపించారు. అక్కడ పెద్దల సమక్షంలోనే కౌసల్య తండ్రి శివప్ప తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ప్రేమ వివాహం తనకు నచ్చకపోవడంతో తండ్రి కత్తి తీసుకొని కౌసల్య, చంద్రశేఖర్‌లపై…

Read More
Civil Rights Day was observed in Kuppam’s 8th ward, where the Tahsildar assured solutions to public grievances.

కుప్పం లో పౌర హక్కుల దినోత్సవం – తాసిల్దార్ హామీ

కుప్పం మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డ్ పరమసముద్రంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుప్పం తాసిల్దారు ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రతి నెలా దళితవాడల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడం, పరిష్కారం చూపడమే తమ లక్ష్యమని తాసిల్దారు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ సమస్యలను తాసిల్దార్‌కు వివరించారు. పలార్లపల్లి, పరమసముద్రం స్మశాన భూమిని…

Read More
Kuppam Kothapeta NTR Sujala tank has been defunct for six months. Protest warning if the issue remains unresolved.

కుప్పం ఎన్టీఆర్ సుజల ట్యాంక్ మరమ్మతు చేయాలని డిమాండ్

చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేట మార్కెట్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ సుజల త్రాగునీరు ట్యాంక్ చెడిపోయి గత ఆరు నెలలుగా నిరుపయోగంగా ఉంది. దీనికి సంబంధించి అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుగుదేశం పార్టీ మాజీ మైనార్టీ అధ్యక్షుడు అస్లాం భాషా ఆరోపించారు. ప్రజలు త్రాగునీటి కోసం ఎన్టీఆర్ కాలనీ, బాయ్స్ హైస్కూల్ వరకు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు. నివాసితుల ఇబ్బందులను లెక్కచేయకుండా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించడం బాధాకరమని అస్లాం…

Read More
Farmer Subrahmanyam has been safeguarding his land for 60 years and requests authorities to take action against encroachment.

భూమి దురాక్రమణకు వ్యతిరేకంగా రైతు ఆందోళన

శాంతిపురం మండలం రెడ్లపల్లి గ్రామానికి చెందిన రైతు సుబ్రహ్మణ్యం, 60 సంవత్సరాలుగా తన భూమిని రక్షించుకుంటున్నా కొంతమంది దురాక్రమణకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళన సందర్భంగా, ఆయన కుటుంబ సభ్యులు, ఈ భూమి 60 సంవత్సరాలుగా తమ అనుభవంలో ఉందని చెప్పారు. వారి తండ్రులు, పినతండ్రులు ఈ భూమిని తమ పేరుపై రికార్డుల్లో ఉంచుకోవడానికి కృషి చేసినట్టు తెలిపారు. తమకు కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పంపకం పతకం కింద…

Read More
APSRTC Vice Chairman Muniratnam visited Takanal Energies in Bengaluru to review the transition process to electric buses.

ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం తకనాల్ ఎనర్జీస్ సందర్శన

ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం బెంగళూరులోని తకనాల్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని సందర్శించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు ఎలక్ట్రిక్ బస్సుల మార్పు విధానం, బ్యాటరీల పనితీరు, ఎఫిషియెన్సీ తదితర అంశాల గురించి వివరించారు. RTC బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రక్రియలో భాగంగా ఈ సందర్శన చేపట్టినట్టు మునిరత్నం తెలిపారు. తకనాల్ ఎనర్జీస్ అధునాతన టెక్నాలజీ ద్వారా ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో ముందంజలో ఉందని, RTC బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం వల్ల వ్యయ…

Read More
TDP leader M. Manjunath met CM Chandrababu to discuss Kuppam’s development and funds for Kapu Bhavan.

కుప్పం అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుని కలిసిన మంజునాథ్

కుప్పం అభివృద్ధికి సంబంధించిన సమస్యలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ విస్తరణ కమిటీ సభ్యుడు ఎం. మంజునాథ్ ఆయనను కలిశారు. ముఖ్యంగా కుప్పంలో కాపు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంజునాథ్ కోరారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఈ భవనం నిర్మాణం పూర్తయితే, అక్కడ అనేక సామాజిక, విద్యా, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంజునాథ్ మాట్లాడుతూ, కుప్పంలో చిరు వ్యాపారస్తుల సమస్యలు కూడా ముఖ్యమని తెలిపారు….

Read More
A public grievance redressal platform was set up in Kuppam under the district collector’s supervision to address and resolve public issues.

కుప్పంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు

కుప్పం నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి చిత్తూరు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి, కడ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను…

Read More