RTO Suresh Kumar warned of strict action for rule violations, emphasizing passenger limits in autos and the importance of licenses and insurance.

రహదారి భద్రతపై గంగవరం లో ఆర్టీవో అవగాహన కార్యక్రమం

ఆర్టీవో సురేష్ కుమార్ ఆధ్వర్యంలో గంగవరం హనుమాన్ కూడలి వద్ద రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం జరిగింది. ఆటో యూనియన్, ద్విచక్ర వాహనదారులతో కలిసి భద్రతా నియమాలను అమలు చేయాలనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ ఆటోల్లో నలుగురు ప్రయాణికులకంటే ఎక్కువ మంది ప్రయాణించరాదని స్పష్టం చేశారు. అధిక ప్రయాణికులను అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, వాటి ఉల్లంఘన వల్ల ప్రమాదాలు జరుగుతాయని…

Read More
The Sub-Collector inaugurated the paddy procurement center in Alluri district, emphasizing government support for farmers and fair pricing policies.

అల్లూరి జిల్లా ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని తెలిపారు. ఆమె మాట్లాడుతూ, రైతులకు మెరుగైన మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందని, నిర్దేశించిన ధర ప్రకారమే ధాన్యం కొనుగోలు జరుగుతుందని వివరించారు. వాతావరణ మార్పులు కారణంగా రైతులు ఇబ్బందులు పడకుండా ఈ కేంద్రాలను సద్వినియోగం…

Read More
An awareness session on the SC/ST Atrocities Act was held in Rampachodavaram to educate the community on their rights and legal protections against discrimination.

రంపచోడవరం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన సదస్సు

రంపచోడవరం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన సద స్సులు నిర్వహించడం అభినందనీయమని ఐటీడీఏ పీవో సింహాచలం అన్నారు. సీఐడీ రాజమహేంద్రవరం ఏఎస్పీ అస్మ ఫర్వీన్ ఆధ్వర్యంలో ఐటీడీఏ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పీవో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలంతా ఈ చట్టం గురించి తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు. సబ్ కలెక్టర్ కల్పశ్రీ మాట్లాడుతూ షెడ్యుల్ కులాల వారికి ప్రభుత్వం చట్టాలను అమలు చేస్తోందని చెప్పారు. సమాజంలో జరుగుతున్న నేరాలు, వాటి నుంచి ఎలా రక్షణ పొంద…

Read More
Four people went missing while collecting sand in the Aeluru canal near Timmapuram in Alluri District. Rescue operations are underway

అల్లూరి జిల్లా తిమ్మాపురం వద్ద ఇసుక కోసం గల్లంతైన 4 వ్యక్తులు

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలోని అడ్డతీగల మండలం తిమ్మాపురం వద్ద ఏలేరు కాల్వలో ఇసుక కోసం వెళ్లి ఈ నలుగురు వ్యక్తులు గల్లంతు అయ్యారు. గల్లంతైన వారు ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీ పాలెం కి చెందినవారుగా గుర్తించారు . గల్లంతైన వ్యక్తులు భూషణం, జైబాబు, చిన్న గొంతయ్య, సిహెచ్ శ్రీను. ఈ మేరకు గజ ఈతగాళ్లు సహాయంతో పోలీసులు. గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇసుకను…

Read More
A comprehensive meeting of the Congress Party was held in Araku Valley, focusing on the failures of the state government and discussing the rights of tribal communities.

అరకు వేలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం

అరకు వేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచి పెంట శాంతకుమారి ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీమతి పాచి పెంట శాంతకుమారి మాట్లాడుతూ కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలు అమ్మ ఒడి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి అమలు చేయడంలో విఫలమయ్యారు. గిరిజనులకు ఇచ్చిన…

Read More
In Paderu, a Martyrs' Remembrance Day event honored fallen police heroes. Collector Dinesh Kumar and SP Amit Badwar participated, emphasizing their sacrifices.

పాడేరులో అమరవీరుల సంస్మరణ దినోత్సవం

ఈరోజు పాడేరులో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు ఘననివాళులు . ఈ సందర్భంగా అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి అమరవీరులు చేసిన త్యాగాలను స్మరించారు. ప్రజల రక్షణకై నిరంతరం కృషి చేసి ఎందరో సంఘవిద్రోహ శక్తులు చేతిలో అమరులవుతున్నారని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం వాళ్ళ ప్రాణాలు ఫలంగా పెట్టి అమరులైన పోలీస్ కుటుంబాలకు జిల్లా ఎస్పీ అమిత్ బద్వార్ ఆధ్వర్యంలో…

Read More
AP Congress leader Pachipenta Chinnaswamy emphasizes the need for ITDA meetings to address tribal issues and demands immediate action from the state government.

గిరిజన సమస్యలపై చర్చకు ఐటిడిఏ సమావేశం అవసరం

అరకు వేలి నియోజకవర్గం డుంబ్రిగూడ మండల కేంద్రంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి మీడియా మిత్రులతో! మాట్లాడుతూ ఐటిడిఏ పాలకవర్గ సమావేశం అంటేనే ఒక మినీ అసెంబ్లీ లాంటిది ప్రతి మూడు నెలలకు ఒకసారి పాలకవర్గ సమావేశం జరపాలి. కానీ గత రాష్ట్ర ప్రభుత్వము గిరిజన సమస్యల పైన విస్మరించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా రాష్ట్రంలో ఉన్న ఐటీడీలలో తక్షణమే మినీ అసెంబ్లీ ఐటిడిఏ పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి గిరిజనుల సమస్య…

Read More