పుష్ప-2 సంఘటనపై బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు

There is controversy over the aid provided to the family of Revathi, who died in the Pushpa-2 premiere stampede. Allegations suggest only ₹10 lakh was given, not ₹25 lakh. There is controversy over the aid provided to the family of Revathi, who died in the Pushpa-2 premiere stampede. Allegations suggest only ₹10 lakh was given, not ₹25 lakh.

‘పుష్ప-2’ ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంఘటన తెలిసిన విషయం. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు 9 ఏళ్ల శ్రీతేజ్ పరిస్థితి క్రిటికల్ గా ఉంది.

బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, రూ. 25 లక్షల సాయం అందిస్తామని అల్లు అర్జున్ ప్రకటించిన విషయం తెలిసిందే. బన్నీ కుటుంబానికి అండగా ఉంటానని మరియు ₹25 లక్షలు అందిస్తానని ప్రకటించారు.

అయితే, ఇప్పుడు కాంగ్రెస్ రెబల్ నేత బక్క జడ్సన్ స్పందిస్తూ… రేవతి కుటుంబానికి ₹25 లక్షల సాయం అందలేదని తెలిపారు. కేవలం ₹10 లక్షల సాయం మాత్రమే బాధిత కుటుంబానికి అందిందని ఆయన ఆరోపించారు.

ఇక, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, శ్రీతేజ్ వైద్య ఖర్చులు కూడా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *