కోవూరు మండల కేంద్రంలో భారీ చోరీ

A significant burglary occurred in Kovur, with unknown individuals stealing gold and silver from a family's home. Local police have launched an investigation into the incident. A significant burglary occurred in Kovur, with unknown individuals stealing gold and silver from a family's home. Local police have launched an investigation into the incident.

కోవూరు మండల కేంద్రంలోని తాలూకా ఆఫీస్ ఎదురు శాంతినగర్ సందులో భారీ చోరీ జరిగినట్లు సమాచారం వచ్చింది.

ఉప్పలపాటి నాగిరెడ్డి వారి కుటుంబ సభ్యులు గత రాత్రి రేబాల్లోని కుమార్తె ఇంటికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది.

ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు పగలగొట్టి వారి ఇంటిలోకి ప్రవేశించారు.

వారి ఇంటి నుంచి సుమారు 25 సార్లు బంగారు 2 కేజీలు మరియు వెండి అపహరించారు.

ఈ విషయం తెలుసుకున్న నాగిరెడ్డి కుటుంబ సభ్యులు కోవూరు పోలీసులను ఆశ్రయించారు.

కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్ఐ రంగనాథ్ గౌడ్, నెల్లూరు రూరల్ డిఎస్పి ఘట్టమనేని శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

పోలీసుల బృందం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, చోరీకి సంబంధించిన అన్ని వివరాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *