Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshటూరిజం అభివృద్ధి పై మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యలు

టూరిజం అభివృద్ధి పై మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యలు

-

Chat on WhatsApp

వరల్డ్ టూరిజం డే సందర్భంగా ఈనెల 27న విజయవాడలో టూరిజం అవార్డులు ఇవ్వనున్నారు.రాబోయే ఐదేళ్లలో అన్ని ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి జరగనుంది, కేంద్రం ప్రత్యేక దృష్టి.ఐకానిక్ టూరిస్ట్ సెంటర్లుగా నంద్యాల శ్రీశైలం, గోదావరి ప్రాంతాలు, బాపట్ల బీచ్, సంగమేశ్వరం.టూరిస్ట్ స్పాట్ల అభివృద్ధికి రూ. 200 కోట్లు కేటాయించి, రెండు మూడు రోజుల పాటు నిలిపేలా అభివృద్ధి.ఓబీరాయ్ సంస్థ తిరుపతి, గండికోట, పిచ్చుక లంకలో రిసార్ట్స్ ఏర్పాటుకు ముందుకొచ్చారు.అడ్వెంచర్ టూరిజం కింద అరకు, లంబ సింగి, రుషికొండ బీచ్ అభివృద్ధి.టెంపుల్ టూరిజం అభివృద్ధిలో జిల్లాలోని ప్రధాన క్షేత్రాలకు ఏసీ బస్సులు ఏర్పాటు.గతంలో ఉన్న హరిత రిసార్ట్స్ రెన్యువల్, రాజమండ్రి పట్టిసీమ పై ప్రత్యేక దృష్టి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

harish rao announces padayatra over sangameshwara basaveshwara lift irrigation project

Harish Rao | ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేస్తా: హరీష్ రావు కీలక ప్రకటన

సంగారెడ్డి జిల్లాలో నీటి సమస్యలు, రైతుల ఇబ్బందులను ప్రధాన అంశాలుగా తీసుకుని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సంగమేశ్వర–బసవేశ్వర(Sangameshwara-Basaveshwara) ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి...
- Advertisement -
Chat on WhatsApp