Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshటూరిజం అభివృద్ధి పై మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యలు

టూరిజం అభివృద్ధి పై మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యలు

-

Chat on WhatsApp

వరల్డ్ టూరిజం డే సందర్భంగా ఈనెల 27న విజయవాడలో టూరిజం అవార్డులు ఇవ్వనున్నారు.రాబోయే ఐదేళ్లలో అన్ని ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి జరగనుంది, కేంద్రం ప్రత్యేక దృష్టి.ఐకానిక్ టూరిస్ట్ సెంటర్లుగా నంద్యాల శ్రీశైలం, గోదావరి ప్రాంతాలు, బాపట్ల బీచ్, సంగమేశ్వరం.టూరిస్ట్ స్పాట్ల అభివృద్ధికి రూ. 200 కోట్లు కేటాయించి, రెండు మూడు రోజుల పాటు నిలిపేలా అభివృద్ధి.ఓబీరాయ్ సంస్థ తిరుపతి, గండికోట, పిచ్చుక లంకలో రిసార్ట్స్ ఏర్పాటుకు ముందుకొచ్చారు.అడ్వెంచర్ టూరిజం కింద అరకు, లంబ సింగి, రుషికొండ బీచ్ అభివృద్ధి.టెంపుల్ టూరిజం అభివృద్ధిలో జిల్లాలోని ప్రధాన క్షేత్రాలకు ఏసీ బస్సులు ఏర్పాటు.గతంలో ఉన్న హరిత రిసార్ట్స్ రెన్యువల్, రాజమండ్రి పట్టిసీమ పై ప్రత్యేక దృష్టి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

donald trump announces end of ceasefire with iran during nato summit

Donald Trump | ఇక ఇరాన్‌తో చర్చలే లేవు.. ఇరాన్‌పై ట్రంప్ మరోసారి ఫైర్

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump) చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్‌తో కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ఇక అమల్లో...
- Advertisement -
Chat on WhatsApp