రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రెస్ మీట్ పాయింట్స్

రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రెస్ మీట్ లో ఎన్డీయే పాలనలో 100 రోజుల ప్రగతిని వివరించారు. రైతుల సంక్షేమం, మౌలిక సదుపాయాల పెంపు, రాష్ట్ర అభివృద్ధిపై ఆమె మాట్లాడారు. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రెస్ మీట్ లో ఎన్డీయే పాలనలో 100 రోజుల ప్రగతిని వివరించారు. రైతుల సంక్షేమం, మౌలిక సదుపాయాల పెంపు, రాష్ట్ర అభివృద్ధిపై ఆమె మాట్లాడారు.

రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రెస్ మీట్ లో ఎన్డీయే 100 రోజులు పూర్తవ్వడాన్ని అభినందించారు.భారత్ 11వ ఆర్థిక శక్తి నుండి 5వ స్థానానికి చేరింది; 3వ స్థానానికి చేరడంపై దృష్టి.మౌలిక సదుపాయాలకు రూ. 3 లక్షల కోట్లు కేటాయించి, గ్రామ సడక్ యోజన 4వ దశ ప్రారంభించారు.రైతుల సంక్షేమం కోసం కిసాన్ సమ్మన్ యోజన ద్వారా 6 వేల రూపాయలు అందించామన్నారు.ఉల్లి ఎగుమతి పన్ను 40% నుంచి 20% తగ్గించడం, క్రుడ్ పామాయిల్ ధరలు పెంపు.మహిళలకు ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ తో 4 కోట్ల యువతకు శిక్షణ.పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,500 కోట్లు మంజూరు చేయడం, 990 కోట్లు డయాఫ్రమ్ వాల్ కోసం కేటాయింపు.రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 280 కోట్లు కేటాయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *