Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshరాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రెస్ మీట్ పాయింట్స్

రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రెస్ మీట్ పాయింట్స్

-

Chat on WhatsApp

రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రెస్ మీట్ లో ఎన్డీయే 100 రోజులు పూర్తవ్వడాన్ని అభినందించారు.భారత్ 11వ ఆర్థిక శక్తి నుండి 5వ స్థానానికి చేరింది; 3వ స్థానానికి చేరడంపై దృష్టి.మౌలిక సదుపాయాలకు రూ. 3 లక్షల కోట్లు కేటాయించి, గ్రామ సడక్ యోజన 4వ దశ ప్రారంభించారు.రైతుల సంక్షేమం కోసం కిసాన్ సమ్మన్ యోజన ద్వారా 6 వేల రూపాయలు అందించామన్నారు.ఉల్లి ఎగుమతి పన్ను 40% నుంచి 20% తగ్గించడం, క్రుడ్ పామాయిల్ ధరలు పెంపు.మహిళలకు ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ తో 4 కోట్ల యువతకు శిక్షణ.పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,500 కోట్లు మంజూరు చేయడం, 990 కోట్లు డయాఫ్రమ్ వాల్ కోసం కేటాయింపు.రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 280 కోట్లు కేటాయించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

donald trump announces end of ceasefire with iran during nato summit

Donald Trump | ఇక ఇరాన్‌తో చర్చలే లేవు.. ఇరాన్‌పై ట్రంప్ మరోసారి ఫైర్

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump) చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్‌తో కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ఇక అమల్లో...
- Advertisement -
Chat on WhatsApp