వినాయక మండపంలో నాగుపాము ప్రత్యక్షం, భక్తుల ఆసక్తి

అల్లూరి జిల్లాలో వినాయక మండపంలో నాగుపాము ప్రత్యక్షమై భక్తులను ఆశ్చర్యపరిచింది. దైవ సంకల్పమంటూ భక్తులు భారీగా తరలివచ్చారు. అల్లూరి జిల్లాలో వినాయక మండపంలో నాగుపాము ప్రత్యక్షమై భక్తులను ఆశ్చర్యపరిచింది. దైవ సంకల్పమంటూ భక్తులు భారీగా తరలివచ్చారు.

అల్లూరిజిల్లా హుకుంపేట మండలం తాడిపుట్టు గ్రామంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో అద్భుతం చోటు చేసుకుంది.

గ్రామస్తులు గణేష్ మండపాన్ని ఏర్పాటు చేయగా పాలవెల్లిలో ఓ నాగుపాము ప్రత్యక్షమై చాలాసేపు అక్కడే ఉంది.

ఈ మండపంలో జరిగిన ఘటనతో భక్తులు ఆశ్చర్యపోయారు

ఇది కచ్చితంగా దైవ సంకల్పం అంటున్నారు స్థానికులు

ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *