అల్లూరిజిల్లా హుకుంపేట మండలం తాడిపుట్టు గ్రామంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో అద్భుతం చోటు చేసుకుంది.
గ్రామస్తులు గణేష్ మండపాన్ని ఏర్పాటు చేయగా పాలవెల్లిలో ఓ నాగుపాము ప్రత్యక్షమై చాలాసేపు అక్కడే ఉంది.

ఈ మండపంలో జరిగిన ఘటనతో భక్తులు ఆశ్చర్యపోయారు
ఇది కచ్చితంగా దైవ సంకల్పం అంటున్నారు స్థానికులు
ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు