స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో జిల్లాపరిషత్ సీఈఓ

జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని రుద్రారం గ్రామంలో మొక్కలు నాటారు. మురుగు కాలువల పరిశుభ్రతను పరిశీలించారు. 5వ నుండి 9వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పచ్చదనం మరియు పరిశుభ్రతతో గ్రామాలను ప్రతిరోజూ శుభ్రం చేయాలని పిలుపునిచ్చారు. మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య, ఎంపీడీవో దామోదర్, ఎంపీఓ గిరిజారాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *