Saturday, July 25, 2026
Chat on WhatsApp
HomeNationalస్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో జిల్లాపరిషత్ సీఈఓ

స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో జిల్లాపరిషత్ సీఈఓ

-

Chat on WhatsApp
https://youtube.com/watch?v=rIBLn3wnWE4

జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని రుద్రారం గ్రామంలో మొక్కలు నాటారు. మురుగు కాలువల పరిశుభ్రతను పరిశీలించారు. 5వ నుండి 9వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పచ్చదనం మరియు పరిశుభ్రతతో గ్రామాలను ప్రతిరోజూ శుభ్రం చేయాలని పిలుపునిచ్చారు. మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య, ఎంపీడీవో దామోదర్, ఎంపీఓ గిరిజారాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Telangana weather

Telangana weather |  తెలంగాణకు వర్ష సూచన.. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్

Telangana weather: తెలంగాణలో మరోసారి వర్షాల అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం, నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp