Saturday, April 4, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshవైఎస్సార్సీపీ నాయకుడి పై ఆస్తి కబ్జా ఆరోపణలు

వైఎస్సార్సీపీ నాయకుడి పై ఆస్తి కబ్జా ఆరోపణలు

-

Chat on WhatsApp

ఏలేశ్వరం మండలం పే రవరంలో వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ బేరి అరవింద కుమార్‌పై ఓ మహిళా ములమల పిర్యాదు చేసింది.

మహిళా ఆరోపణల ప్రకారం, బేరి అరవింద కుమార్ రూ.3 కోట్ల విలువైన ఆస్తుల్ని కబ్జా చేశాడని, తాను ఇంట్లో అడుగుపెట్టినా చంపుతానని బెదిరిస్తున్నాడని తెలిపింది.

భర్త మృతి అనంతరం తన బాధ్యతలన్ని చూసుకుంటూ కుమారులను, కుమార్తెలను ఉపాధి కోసం విదేశాలకు పంపిన రామ తులసి, స్వస్థలానికి వచ్చిన తర్వాత ఈ కబ్జా నేరానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది.

మహిళా, తహశీల్దార్ కార్యాలయాల్లో పిర్యాదు చేసినప్పటికీ, అధికారుల స్పందన లేదు. ఆమె పరిస్థితి మరింత దిగజారుతోంది.

భేరి అరవింద కుమార్ గతంలో గంజాయి కేసులో జైలు శిక్ష అనుభవించి, ప్రస్తుతం తిరుగుతున్నాడని, ఇది మరో తీవ్ర సమస్యగా మారింది.

ఆస్తి కబ్జా, బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

deloitte hiring 50000 employees in india amid global tech layoffs and ai transition

Deloitte Hiring | లేఆఫ్స్ ఒకవైపు.. హైరింగ్ మరోవైపు.. భారత్‌పై డెలాయిట్ భారీ ఫోకస్

Deloitte Hiring: టెక్ రంగంలో ఒకవైపు భారీగా ఉద్యోగాల కోతలు కొనసాగుతుండగా, మరోవైపు నియామకాల అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 ఉద్యోగాలను తగ్గించినట్లు నివేదికలు వెలువడగా, అదే...
- Advertisement -
Chat on WhatsApp