Saturday, April 4, 2026
Chat on WhatsApp
HomeRangareddyLal Bahadur Nagaసెల్లార్ పనుల త్రవకాల్లో ముగ్గురు కూలీలు దుర్మరణం

సెల్లార్ పనుల త్రవకాల్లో ముగ్గురు కూలీలు దుర్మరణం

-

Chat on WhatsApp

ఎల్బీనగర్ నియోజకవర్గంలో శోకానికి కారణమైన ఘటన చోటు చేసుకుంది. సితార్ హోటల్ వెనుక ప్రాంతంలో సెల్లార్ త్రవ్వకాలు చేస్తున్న సమయంలో గోడ కూలి మట్టి గడ్డలు మీద పడ్డాయి. ఈ ప్రమాదంలో ఖమ్మం జిల్లా కుంజర్ల మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. వారి పేర్లు వీరయ్య, రాము, వాసు అని గుర్తించారు.

ప్రమాదం జరిగే సమయానికి ఈ కూలీలు భారీస్థాయిలో మట్టి కూలిన ప్రాంతంలో చిక్కుకుని అక్కడికక్కడే మృతిచెందారు. మరో కూలి బిక్షపతి గాయపడినట్లు సమాచారం. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, కూలిన గోడను తొలగించి మృతదేహాలను బయటపెట్టారు.

పోలీసులు మృతుల వివరాలను సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. వారి శవాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటన ఘటన స్థానికులకు తీవ్ర విషాదాన్ని కలిగించింది. ప్రభుత్వం అధికారికంగా సహాయం చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

record lemon prices in podalakur market nellore with 80 kg bag touching rs 10000

Nellore Lemon Price | నెల్లూరు నిమ్మ రైతులకు పండగ.. మార్కెట్‌లో ఆల్‌టైమ్ రికార్డు...

Nellore Lemon Price: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు నిమ్మ మార్కెట్‌లో నిమ్మకాయల ధరలు రికార్డు స్థాయికి చేరాయి. శుక్రవారం జరిగిన విక్రయాల్లో 80 కిలోల నిమ్మకాయల బస్తా ఏకంగా రూ.10...
- Advertisement -
Chat on WhatsApp