థాయ్లాండ్లో ఘోర రైలు ప్రమాదం.. రైలుపై పడిన క్రేన్, 22 మంది మృ*తి
Thailand Train Accident: థాయ్లాండ్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కదులుతున్న ప్రయాణికుల రైలుపై నిర్మాణ పనుల్లో ఉన్న ఓ క్రేన్ జారిపడటంతో బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 22 మంది మృ*తి చెందగా, మరో 30 మందికి పైగా గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ALSO READ:Quick Commerce | 10 నిమిషాల డెలివరీకి బ్రేక్?.. క్విక్ కామర్స్ సంస్థల కీలక నిర్ణయం ఈ దుర్ఘటన బుధవారం ఉదయం బ్యాంకాక్కు సుమారు 230 కిలోమీటర్ల దూరంలో…
