మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ…37 మంది మావోయిస్టుల లొంగుబాటు
హైదరాబాద్: తెలంగాణలో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మొత్తం 37 మంది మావోయిస్టులు రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి(DGP Shivadher Reddy) ఎదుట లొంగిపోయారు(Maoists Surrender). ఈ సందర్భంగా వారు భారీ సంఖ్యలో ఆయుధాలను అప్పగించారు. ALSO READ:AP Local Body Elections:ఏపీలో స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధం 303 రైఫిల్స్, జీ3 రైఫిల్స్, ఏకే-47లు, ఎస్ఎల్ఆర్ తుపాకులు, అలాగే పెద్ద మొత్తంలో బుల్లెట్లు పోలీసుల స్వాధీనం అయ్యాయి. లొంగిపోయిన వారిలో 25 మంది మహిళా…
