Telangana Police Medals 2026: గణతంత్ర దినోత్సవానికి 23 మందికి పురస్కారాలు
గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ పురస్కారాల్లో తెలంగాణ పోలీస్(Telangana Police Medals) శాఖ విశేషంగా నిలిచింది. రాష్ట్రానికి చెందిన మొత్తం 23 మంది సిబ్బందిని వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలకు గాను కేంద్ర పతకాలకు ఎంపిక చేశారు. విధి నిర్వాహణలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి అందించే శౌర్య పతకాన్ని సైబరాబాద్ కమిషనరేట్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకట్రెడ్డి అందుకున్నారు. తన ప్రాణాలను పణంగా పెట్టి చూపిన సాహసానికి ఈ…
