SIT arrests Mumbai money laundering expert Anil Chokhra in AP liquor scam case

AP Liquor Scam Arrest: ముంబై మద్యం స్కామ్ అనిల్ చోఖ్రా అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన భారీ మద్యం స్కామ్(AP Liquor Scam) కేసులో సిట్ దర్యాప్తు వేగం పెరిగింది. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన మనీలాండరింగ్ నిపుణుడు అనిల్ చోఖ్రా(Anil Chokhra)ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి తరఫున రూ.77.55 కోట్లు డొల్ల కంపెనీల ద్వారా మళ్లించినట్లు చోఖ్రాపై ఆరోపణలు ఉన్నాయి. క్రిపటి ఎంటర్‌ప్రైజెస్, నైసనా మల్టీ వెంచర్స్, ఓల్విక్ మల్టీ వెంచర్స్, విశాల్ ఎంటర్‌ప్రైజెస్ పేర్లతో నాలుగు ఫేక్ కంపెనీలను ఏర్పాటు…

Read More
CID questions senior TTD officials in the Tirumala Parakamani theft investigation

TTD Parakamani Case:పరకామణి కేసులో టీటీడీ అధికారుల విచారణ

తిరుమల పరకామణి చోరీ(TTD Parakamani Case) కేసులో శుక్రవారం పలువురు టీటీడీ అధికారులను డీజీ రవిశంకర్‌ అయ్యనార్‌ నేతృత్వంలోని సీఐడీ బృందం విచారించింది. తిరుపతి పద్మావతి అతిథిగృహంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఆర్థిక సలహాదారు, ముఖ్య గణాంకాధికారి అయిన బాలాజీ, అప్పటి వీజీవో బాలిరెడ్డి, అప్పటి తిరుమల సీఐ చంద్రశేఖర్‌ను విచారించారు. అలాగే ఈ కేసులో నిందితుడు రవికుమార్‌ను పట్టుకున్న రోజు (2023 ఏప్రిట్‌ 29న) విధుల్లో ఉన్న ఐదుగురు పరకామణి సిబ్బందిని, పెద్దజీయర్‌ మఠంలోని ముగ్గురు…

Read More
Pulivendula police arrest 12-member cyber gang involved in digital arrest scam

Digital Arrest Scam:పులివెందులలో 12 మంది సైబర్ ముఠా గ్యాంగ్ అరెస్ట్

Kadapa Digital Fraud:కడప జిల్లాలో డిజిటల్ అరెస్టు పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు దోచుకుంటున్న 12 మంది అంతర్రాష్ట్ర సైబర్ ముఠాని  పులివెందుల పోలీసులు అరెస్టు చేశారు.కడపలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ వివరాలు వెల్లడించారు. ఏడాది క్రితం వేంపల్లెలోని రిటైర్డ్ MEO వీరారెడ్డికి వీడియోకాల్ చేసి, ఆయన పేరుతో ఉన్న సిమ్ నంబర్ ద్వారా మహిళల అక్రమ రవాణా జరిగిందని నిందితులు భయపెట్టారు. ఢిల్లీలో కేసు నమోదైందంటూ ఫేక్ సుప్రీంకోర్టు పత్రాలు వాట్సప్‌లో పంపించి “డిజిటల్…

Read More
Voters celebrating NDA lead in Bihar assembly election results

NDA Bihar Election Lead 2025: ఎన్డీఏ సెంచరీ.. 100+ సీట్లలో లీడ్ 

బిహార్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సర్వే ఫలితాల్లో ఎన్డీఏ కూటమి నిరాశ్యమైన విజయం దిశగా వెల్లిపోదున్నది. ప్రస్తుత పరిణామాల ప్రకారం,  ఎన్డీఏ ఇప్పటికే”102 స్థానాల్లో గెలిచిన”స్థితిలో ఉండగా, మరో “101 స్థానాల్లో ముందంజలో” ఉంది.ఇక లోటుగా ఉండిపోయిన ప్రతిపక్ష (Mahagathbandhan) కు ఇప్పటివరకు కేవలం 12 స్థానాల్లో విజయం ఉండగా, 22 స్థానాల్లోనే ఆధిక్యత పొందింది. ఈ లాభదాయక రణవీధిలో కీలక పాత్ర ద్రోహిత నెత్తురు నాయకులు పోషిస్తున్నారు; ముఖ్యంగా (Bharatiya Janata Party) 62…

Read More
Kalvakuntla Kavitha makes sensational tweet after BRS defeat in Jubilee Hills

Karma Hits Back-కల్వకుంట్ల కవిత సంచలన ట్వీట్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో (BRS) అభ్యర్థి ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.”Karma Hits Back”అని ఆమె ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. పార్టీ నుంచి ఆమెను బయిటకు పంపిన తర్వాత జరిగిన ఈ ఎన్నికలో BRS ఓడిపోయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు.అంతేకాదు, కవిత జాగృతి ఆధ్వర్యంలో “జనం బాట” ప్రచారాన్ని మొదలుపెట్టడం, ఆ ప్రక్రియలో BRSని లక్ష్యంగా పెట్టుకోవడం కూడా ఆమె కొత్త వ్యూహాన్ని సూచిస్తున్నదిగా భావిస్తున్నారు. ALSO READ:Drone Taxi…

Read More
Congress candidate Naveen Yadav celebrates after winning Jubilee Hills by-election.

Congress victory in Jubilee Hills | 25 వేల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపు 

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది.పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రారంభం నుంచి అన్ని రౌండ్లలో అగ్రస్థానంలో కొనసాగుతూ దాదాపు 25 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరికొద్ది సేపట్లో అధికారిక ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. ఈ ఉపఎన్నికలో బీఆర్ఎస్(BRS) రెండో స్థానానికి పరిమితమైంది. ఎన్నికల ప్రచారం సమయంలో అధిక ప్రచారం చేసినప్పటికీ బీజేపీ మాత్రం ఇక్కడ తన డిపాజిట్‌ను కూడా కాపాడుకోలేకపోయింది. జూబ్లీహిల్స్‌లో పోలింగ్ శాతం సాధారణంగా నమోదైనప్పటికీ ఆ ప్రాంతంలో…

Read More
CII Partnership Summit 2025 inaugurated in Visakhapatnam with massive investment targets.

CII Summit Visakhapatnam | విశాఖలో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులే  లక్ష్యం 

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా కీలక అడుగుగా భావిస్తున్న రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖపట్నం(CII Partnership Summit Visakhapatnam )లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సమ్మిట్‌ను లాంఛనంగా ఆరంభించారు. ఈ సదస్సు ద్వారా సుమారు రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రారంభానికి ముందే రూ. 3.65 లక్షల కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు కుదరడం రాష్ట్రంలో ఆశావాహ వాతావరణాన్ని సృష్టించింది. ALSO READ:Jubilee Hills Counting…

Read More