Ordinance approved removing Telangana’s two-child rule for contesting local body elections

Two Child Norm Policy Removed: తెలంగాణలో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) పోటీ చేసే అభ్యర్థులపై ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన రద్దైంది.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకూ ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు సర్పంచ్(Sarpanch), వార్డ్ మెంబర్, ఎంపీటీసీ(ZPTC), జడ్పీటీసీ( MPTC) వంటి స్థానిక సంస్థల పదవులకు పోటీ చేయలేకపోయారు. also read:TTD February Tokens Release: శ్రీవారి దర్శనానికి కోటా…

Read More

కర్నూలు బస్సు ప్రమాదం బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం, భవిష్యత్తు ప్రమాదాల నివారణ చర్యలు

కర్నూలు వద్ద జరిగిన కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు ప్రమాదంలో మరణించినవారికి, గాయపడినవారికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయంతో ముందుకొచ్చింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించిన ప్రకారం, ఈ దుర్ఘటనలో మరణించిన తెలంగాణ వాసుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మంత్రి వివరించినట్లుగా, ఈ…

Read More

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఆగ్రహం – నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్‌!

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వివాదం మళ్లీ చెలరేగింది. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదంటూ రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ, లా, నర్సింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్ వంటి ప్రొఫెషనల్ కాలేజీల యాజమాన్యాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఫాతీ) నవంబర్ 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది. గతంలో బకాయిలు చెల్లించకపోవడంతోనే అక్టోబర్ 13 నుంచే బంద్‌ చేపట్టాలని యాజమాన్యాలు…

Read More

ఉచిత బస్సుల్లో వచ్చి… ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు: సచివాలయం ఎదుట అంగన్వాడీ టీచర్ల ఆందోళన ఉదృతం

తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్ల ఆందోళన దశ దాటింది. ముఖ్యంగా, నూతనంగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారు రాష్ట్ర సచివాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఆందోళనలో భాగంగా, తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన అంగన్వాడీ టీచర్లు హైదరాబాదులోని సచివాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సమస్యలను పరిష్కరించకుండానే అరెస్టులు చేయడమేమిటని వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేకత ఏమిటంటే, రేవంత్…

Read More