Nirmal District Collector Abhilash Abhinav honored Mahatma Gandhi on his birth anniversary, urging all to follow his peaceful and moral path.

గాంధీ మార్గంలో నడవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపు

జాతిపిత మహాత్మా గాంధీ చూపిన బాటలో మనమంతా నడవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్ ,కిషోర్ కుమార్ లతో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. స్వాతంత్ర సంగ్రామంలో శాంతియుత మార్గంలో…

Read More
An awareness session on safety gear was conducted for mining workers in Dilawarpur, Nirmal district. The session covered six types of safety kits to protect workers from accidents.

గీత కార్మికులకు కటమైయా రక్షణ కవచం అవగాహన

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని దిలవార్ పూర్ గ్రామంలో గీత కార్మికులకు BC వెల్ఫేర్ సోసైటీ ఆధ్వర్యంలో కటమైయా రక్షణ కవచం పై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సుమారు 250 మందికి ఈ రక్షణ కవచం గురించి సమాచారాన్ని అందించారు. తరతరాల నుండి ప్రమాదాల బారిన పడి గీత కార్మికులు అనేక మానవ హాని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, ప్రమాదాల నుండి కాపాడుకోవడం చాలా అవసరం అవుతుంది. అందుకే, ప్రత్యేకంగా రూపొందించిన 6 రకాల…

Read More
A private bus overturned near Yashwanthpur on Warangal highway due to a tire burst, injuring two seriously and 23 others with minor injuries.

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – బస్సు బోల్తా

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యశ్వంతపూర్ వద్ద వరంగల్ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు టైరు పేలి, బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలు మరియు స్వల్ప గాయాలతో ప్రయాణికులు క్షతగాత్రులుగా మారారు. బెంగళూరు నుండి వరంగల్ కు వెళ్తున్న ప్రైవేట్ బస్సు టైరు పేలడంతో కంట్రోల్ కోల్పోయి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు తగలగా, 23 మందికి స్వల్ప గాయాలు తగిలాయి. క్షతగాత్రులను వెంటనే…

Read More
A Joint Parliamentary Committee meeting at Taj Krishna, Hyderabad, discussed amendments to the Wakf Board Bill, considering opinions from over 35 organizations.

వక్ఫ్ బోర్డు సవరణలపై ముగిసిన జాయింట్ పార్లమెంటరీ సమావేశం

హైదరాబాద్ తాజ్ కృష్ణలో వక్ఫ్ బోర్డు సవరణల బిల్లు పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ వక్ఫ్ భూ వివాదాలపై చర్చించుకున్నారు. తెలంగాణలో వక్ఫ్ వివాదాలు మరియు ప్రస్తుత పరిస్థితులపై సుమారు 35 ఆర్గనైజేషన్ల ప్రతినిధులు అభిప్రాయాలను JPC ముందు పంచుకున్నారు. JPC ప్రతీ ఒక్కరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చింది. బోడుప్పల్, గుట్టల బేగంపేట్, కొందుర్గ్, గజ్వెల్, మరియు మహబూబ్ నగర్ వక్ఫ్ భూ బాధితులు తమ సమస్యలను…

Read More
KTR assured Hydra victims in Attapur that the government will stand by them and protect their homes. He promised to address their concerns directly.

హైడ్రా బాధితులకోసం కేటీఆర్ ధైర్యం – ఇళ్లను కాపాడతామని హామీ

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్ శ్రీ లక్ష్మీ కాలనీలో నిర్వహించిన హైడ్రా బాధితుల పరామర్శ సమావేశంలో మంత్రి కేటీఆర్ బాధితులకు ధైర్యం చెప్పి, వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. “ఏ అర్ధరాత్రి అయినా సరే నన్ను సంప్రదించవచ్చునని, మీ సమస్యలను పట్టించుకుంటానని నేను ఇక్కడ ఉన్నాను,” అని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “హైడ్రా బాధితులపై ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయకుండా మిగిలిన వాటిని పక్కన పెట్టడం సరైనది…

Read More
Government advisor Shabbir Ali expressed deep concern over the Jeevadhan School incident. He urged for a detailed investigation and strict action against the guilty.

జీవధాన్ పాఠశాల ఘటనపై మహమ్మద్ షబ్బీర్ అలీ స్పంద

కామారెడ్డి జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌసులో మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ, జీవధాన్ పాఠశాలలో జరిగిన ఘటన చాలా బాధాకరమన్నారు. ఆరేళ్ల చిన్నారి పై జరిగిన లైంగిక దాడి కేసును లోతైనంగా దర్యాప్తు చేసి, దోషిగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. చిన్నారి మరణించిందని కొందరు తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. దీంతో పాఠశాలలో…

Read More
A Max pickup vehicle crashed into side pillars, killing five, including three children. Three others sustained serious injuries and were shifted to RIMS.

మేకలగండి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

గుడిహత్నుర్ మండలం మేకలగండి జాతీయ రహదారిపై అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మాక్స్ పికప్ వాహనం సైడ్ పిల్లర్లను ఢీకొట్టి వేగంగా దూసుకుపోయింది. వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు మొజుద్దీన్ (60), మొయినొద్దీన్ (40), అలీ (8), ఉస్మానొద్దీన్ (10), ఉస్మాన్ (12) గా గుర్తించారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డవారిని వెంటనే రిమ్స్…

Read More