SBI Chairman commenting on the benefits of public sector bank mergers

SBI Chairman on Bank Mergers: బ్యాంకుల విలీనాలు దేశానికి మంచిదే 

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం(Bank Merger Policy) దేశ ఆర్థిక వ్యవస్థకు లాభదాయకమని SBI ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో మరోసారి విలీనాలు జరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంకా కొన్ని చిన్న బ్యాంకులు ఉన్నందున భవిష్యత్తులో విలీనాలు జరుగుతే అది సహజమేనని భావిస్తున్నట్లు చెప్పారు. అమెరికా విధించిన అదనపు టారిఫ్ కారణంగా భారత ఎగుమతులపై ప్రభావం పడినా, SBIకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుకాలేదని ఆయన స్పష్టం చేశారు. ఎగుమతిదారులకు మద్దతు కొనసాగుతుందంటూ…

Read More
భారత్‌లో నాలుగు ప్రధాన ప్రభుత్వ బ్యాంకుల విలీనం ప్రణాళిక

భారత్‌లో ఇకపై నాలుగు ప్రధాన బ్యాంకులే.. ప్రభుత్వ ప్రణాళిక సిద్ధం

భారత బ్యాంకింగ్ రంగంలో మరోసారి పెద్ద మార్పు రానుంది. కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ విలీనం 2.0 (Bank Merger 2.0) కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రణాళిక అమలులోకి వస్తే, దేశంలో కేవలం నాలుగు ప్రధాన ప్రభుత్వ బ్యాంకులు “స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), మరియు నరా బ్యాంక్ మాత్రమే మిగిలే అవకాశం ఉంది. ఈ విలీనాల ప్రధాన ఉద్దేశ్యం బ్యాంకింగ్ వ్యవస్థను…

Read More