Komatireddy Rajagopal Reddy speaking about Telangana cabinet expansion

Congress | అదృష్టం ఉంటే మంత్రి పదవి వరిస్తుంది..రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీశాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పటివరకు రెండు దఫాలుగా మంత్రి వర్గ విస్తరణ జరిగింది. మొదట సీఎంతో కలిసి 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా, తర్వాత గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. అనంతరం మహమ్మద్ అజారుద్దీన్ చేరడంతో మంత్రుల సంఖ్య 16కి పెరిగింది….

Read More
congress strategy for telangana panchayat elections

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా | Congress Panchayat Election Strategy

Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగం పెంచుకున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ముందుగానే వ్యూహాత్మక నిర్ణయాలతో దూసుకుపోతోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 27 మునిసిపాలిటీలను కలిపే ప్రతిపాదన తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇది తక్షణ ప్రభావం చూపకపోయినా, భవిష్యత్తులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ALSO READ:Imran Khan alive news | ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారని పాక్ అధికారిక ప్రకటన…

Read More
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల షెడ్యూల్‌ ఖరారు – డిసెంబర్‌ 1 నుండి 19 వరకు సమావేశాలు

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల షెడ్యూల్‌ ఖరారు – డిసెంబర్‌ 1 నుండి 19 వరకు సమావేశాలు

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల (Winter Session) షెడ్యూల్‌ ఖరారైంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ సమావేశాలు డిసెంబర్‌ 1వ తేదీ నుంచి ప్రారంభమై 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మొత్తం 19 రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) శనివారం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ALSO…

Read More

అమరవీరుల కుటుంబాలకు రూ. కోటి ఇవ్వాలని డిమాండ్ చేసిన కవిత – “క్షమాపణ చెబుతున్నా”

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ప్రారంభించిన ‘జనం బాట’ కార్యక్రమం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఆమె హైదరాబాద్ గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి, అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలు సర్వత్రా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కవిత మాట్లాడుతూ, “అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమరవీరుల కుటుంబాలకు సరైన న్యాయం జరగలేదు” అని…

Read More

కవిత కీలక నిర్ణయం – జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లకావత్ రూప్ సింగ్

బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన తర్వాత ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ కార్యకలాపాలను మళ్లీ వేగవంతం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో స్థాపించిన తెలంగాణ జాగృతి సంస్థను పునరుత్తేజం చేయడానికి ఆమె పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని జాగృతి రాష్ట్ర కమిటీకి కొత్త సభ్యులను నియమించినట్లు కవిత ప్రకటించారు. ఈ నియామకాల్లో సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు. కొత్త కార్యవర్గంలోని 80 శాతం…

Read More