Undavalli Arun Kumar Serious on Pawan Kalyan comments

పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌

Undavalli Arun Kumar: సీనియర్‌ పొలిటీషన్‌, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని చెప్పడం సరికాదని, డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి కామెంట్స్‌ చేయడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన ఉండవల్లి, పవన్‌ కల్యాణ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరమని, ఆయనపై అనవసర ప్రభావం పడుతోందని అన్నారు. ALSO READ:Gold Rates…

Read More
Security concerns during Pawan Kalyan’s Rajolu tour as unknown man approaches Deputy CM

పవన్ కళ్యాణ్ పర్యటనలో అనుమానాస్పద వ్యక్తి  

Pawan Kalyan Rajolu tour security: రాజోలు నియోజకవర్గంలో 26వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా అనుమానాస్పద పరిస్థితి చోటుచేసుకుంది. పర్యటన మొత్తం వ్యవధిలో ఒక అపరిచిత వ్యక్తి ఉప ముఖ్యమంత్రికి అసాధారణంగా సమీపంలో సంచరించినట్లు సమాచారం. శంకరగుప్తం ప్రాంతంలో డ్రెయిన్ సమస్యల కారణంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలను పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్న సమయంలోనూ, తరువాత అధికారులతో మాట్లాడుతున్న సందర్భంలోనూ అతను ఉప ముఖ్యమంత్రికి దగ్గరగా కనిపించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ALSO…

Read More
Foundation stone event for Amaravati financial centre and banking headquarters

Amaravati financial centre | ఆర్థిక కేంద్రంగా అమరావతి: బ్యాంకింగ్ స్ట్రీట్‌కు శంకుస్థాపన

Amaravati Banking Street Launch: అమరావతిని ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అమరావతిలో 15 ప్రముఖ బ్యాంకులు మరియు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి పునాది వేయడం ద్వారా రాజధాని నగర ఆర్థిక వేగం మరింత పెరగనుంది. నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్…

Read More
pm modi welcomed by Andhra Pradesh leaders at puttaparthi

పుట్టపర్తికి చేరుకున్న ప్రధాని మోదీ..ఘన స్వాగతం పలికిన సీఎం,డిప్యూటీ సీఎం

పుట్టపర్తికి చేరుకున్న ప్రధాని మోదీ..ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.పుట్టపర్తిలో శ్రీసత్యసాయి బాబా శత జయంతి వేడుకలు అట్టహాసంగా  ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ  పుట్టపర్తికి చేరుకున్నారు. విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ ప్రశాంతి నిలయానికి వెళ్లి సత్యసాయి బాబా మందిరాన్ని, మహాసమాధిని దర్శించి నివాళులు అర్పించారు. శత జయంతి…

Read More
Pawan Kalyan Response on Visakhapatnam Illegal Beef Case

Visakhapatnam Illegal Beef Case: అక్రమ గోమాంసంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం

Visakhapatnam:విశాఖ నగరంలో భారీ ఎత్తున అక్రమ గోమాంసం నిల్వలు బయటపడిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ అక్రమ దందా వెనుక ఉన్న ముఠాలను తక్షణం గుర్తించాల్సిందిగా విశాఖ పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉన్నా ఉపేక్షించబోమని పవన్ స్పష్టం చేశారు. ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే పవన్ కల్యాణ్ నేరుగా విశాఖ పోలీస్ కమిషనర్‌ను ఫోన్‌లో సంప్రదించి,…

Read More
Pawan Kalyan speaking about Sanatana Dharma and temple sanctity

దేవాలయాలు పర్యాటక కేంద్రాలా.? సనాతన ధర్మ పరిరక్షణకు పవన్ కళ్యాణ్ పిలుపు

దేవస్థానం.. యాత్రా స్థలం.! ఆధ్యాత్మిక నిలయం.! సనాతన ధర్మం.!అసలు దేవస్థానం అంటే ఏంటి.? దేయాలయాలు కొందరి దృష్టిలో కేవలం ‘పర్యాటక కేంద్రాలుగా’ మాత్రమే మారిపోతున్నాయి.? దేవాలయాలకు దైవ దర్శనం కోసం వెళ్ళాలి తప్ప, అక్కడ సెల్ఫీల కోసం ఎగబడ్డమేంటి.? ‘రీల్స్’ పేరుతో, పబ్లిసిటీ స్టంట్లు చేయడమేంటి.? ఎప్పుడైతే, దేవాలయాల చుట్టూ, ‘ఆధ్మాత్మిక పర్యాటకం’ అనే ఆలోచన ప్రభుత్వాలు చేయడం మొదలు పెట్టాయో, ఆ తర్వాతే పైన పేర్కొన్న ‘దరిద్రాలన్నీ’ ఎక్కువైపోయాయి. స్టార్ హోటళ్ళను తలపించేలా, ‘విశ్రాంతి గదులు…..

Read More
Pawan Kalyan addressing a meeting on forest land protection in Andhra Pradesh

Forest land issue:అటవీ భూముల కబ్జాపై పవన్ కల్యాణ్ సీరియస్

అటవీ భూముల పరిరక్షణపై డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawankalyan) కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అటవీ భూములను(forest land issue) అక్రమంగా ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎవరి వద్ద ఎంత భూమి ఉంది, దానిపై కేసుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా, మంగళంపేట అటవీ భూముల కబ్జా కేసుల విషయంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా…

Read More