మహబూబాబాద్ జిల్లా మరిపెడలో లంచం తీసుకుంటూ ఏఈఓను పట్టుకున్న ఏసీబీ అధికారులు

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈఓ   

మహబూబాబాద్ జిల్లా మరిపెడలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈఓ.రైతు బీమా మంజూరు కోసం లంచం డిమాండ్ చేసిన ఈ ఘటన గురువారం మరిపెడ మున్సిపల్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం, మరిపెడ మండలంలోని అనేపురం గ్రామానికి చెందిన రైతు బిక్కు అక్టోబర్‌ 14న మృతి చెందగా, ఆయన కుమారుడు రైతు బీమా నిమిత్తం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అనేపురం క్లస్టర్‌ ఏఈఓ గాడిపెళ్లి సందీప్‌ బీమా పత్రాలు ఆన్లైన్‌లో పంపించాలంటే…

Read More

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక: ఉత్తర, తూర్పు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో వర్షాల బీభత్సం కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఉత్తర మరియు తూర్పు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా, రాబోయే రెండు రోజులు మరింత తీవ్రంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో, తెలంగాణపై దక్షిణ-పడమర మోన్సూన్ ప్రభావం పెరిగింది. దీని కారణంగా…

Read More