PM Modi speaking in Parliament on Vande Mataram 150th anniversary

PM Modi on Vande Mataram | వందేమాతరం కేవలం పాట కాదు… అది దేశ ఆత్మగౌరవం

PM Modi on Vande Mataram: వందేమాతరం కేవలం పాట కాదని, ఇది భారతీయ దార్శనికతను ప్రతిబింబించే శాశ్వత దిక్సూచి అని ప్రధాని మోడీ పార్లమెంట్‌లో ప్రకటించారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ప్రత్యేక చర్చను ప్రారంభిస్తూ, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఈ గీతం యుద్ధ నినాదంగా నిలిచిందని తెలిపారు. స్వాతంత్ర్య సమర కాలంలో ఈ గీతం దేశానికి ధైర్యాన్ని, స్ఫూర్తిని అందించిందని గుర్తు చేశారు. ప్రధాని మోడీ ప్రతిపక్షాలపై కూడా విమర్శలు చేశారు. వందేమాతరం 100…

Read More