Prime Minister Narendra Modi arriving in Johannesburg for the G20 Summit

PM Modi G20 Summit: దక్షిణాఫ్రికాలో జీ20 సదస్సుకు ప్రధాని మోదీ  

G20 Summit South Africa: ప్రధాని మోదీ రేపు, ఎల్లుండి దక్షిణాఫ్రికా వేదికగా నిర్వహించనున్న జీ-20 సదస్సు (G20 Summit)లో పాల్గొననున్నారు.ఇవాళ ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జోహన్నెస్బర్గ్‌కు బయలుదే అక్కడికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఇండియా–బ్రెజిల్–దక్షిణాఫ్రికా (IBSA) నాయకుల సమావేశంలో పాల్గొని, పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. ALSO READ:రైతన్నా మీ కోసం | ఈ నెల 24 నుంచి ప్రారంభం   వరుసగా నాలుగోసారి గ్లోబల్ సౌత్ దేశంలో జరుగుతున్న జీ-20 శిఖరాగ్ర…

Read More
BJP MP Raghunandan Rao addressing media on Delhi blast propaganda

ఢిల్లీ పేలుళ్లపై మా పార్టీపై దుష్ప్రచారం చేయడం దేశద్రోహం: రఘునందన్ రావు

ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనపై మా పార్టీ (BJP)పై దుష్ప్రచారం జరుగుతుందంటూ మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం దేశద్రోహం కిందకే వస్తుందని ఆయన హెచ్చరించారు. Sardar Vallabhbhai Patel 150th jayanthi సందర్భంగా సంగారెడ్డిలో జరిగిన “సర్దార్-ఏక్తా పాదయాత్ర”లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పుడంతా చేతిలో ఫోన్ ఉందని ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తే పేలుళ్లు జరుగుతాయని, దీని వెనుక బీజేపీ ఉందని అబద్ధపు…

Read More

ముంబైలో యువకుడు ట్రాఫిక్ పోలీసులను వెంటాడి పట్టుకున్న వీడియో వైరల్ – నెంబర్ ప్లేట్ తప్పు, రూ.2 వేల ఫైన్

మహారాష్ట్రలో ఒక యువకుడు ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హెల్మెట్ లేకుండా బైక్‌పై ప్రయాణించినందుకు తనపై రూ.1,000 జరిమానా విధించారనే కోపంతో, ఆ యువకుడు ప్రతీకారం తీర్చుకునే విధంగా నెంబర్ ప్లేట్ సరిగా లేని స్కూటర్‌పై ప్రయాణిస్తున్న ట్రాఫిక్ పోలీసులను వెంబడించి పట్టుకున్నాడు. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే — ముంబైలోని ఒక రద్దీ రహదారిపై ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు…

Read More

బెంగాల్‌లో అదినా మసీదు vs ఆదినాథ్ ఆలయం: యూసుఫ్ పఠాన్ పోస్ట్ కొత్త వివాదానికి దారితీసింది

భారత మాజీ క్రికెటర్ మరియు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ యూసుఫ్ పఠాన్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ దుమారం రేపింది. మాల్దా జిల్లాలోని చారిత్రక అదినా మసీదుపై ఆయన చేసిన వ్యాఖ్యలతో పాత వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. గురువారం యూసుఫ్ పఠాన్ మాల్దాలోని అదినా మసీదును సందర్శించిన ఫోటోలను ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పంచుకున్నారు. ఆయన పేర్కొన్నట్టుగా, “పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో ఉన్న అదినా మసీదు ఒక చారిత్రక కట్టడం. దీనిని…

Read More

GST Reforms 2025: సోమవారం నుంచి కొత్త రేట్లు అమల్లోకి – ధరలు తగ్గనున్న వంటసామాన్లు, ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వాహనాలు

దేశవ్యాప్తంగా పన్నుల వ్యవస్థలో భారీ సంస్కరణలు చోటు చేసుకున్నాయి. సోమవారం నుంచి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. జీఎస్టీ పాలక మండలి 56వ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల ప్రకారం, మొత్తం 375 వస్తువులపై జీఎస్టీ తగ్గింపు అమలు కానుంది. దీంతో వంటసామాన్ల నుంచి ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వాహనాలు, రోజువారీ వినియోగ ఉత్పత్తుల వరకు ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. వంటగది అవసరాలు చౌక:నెయ్యి, పన్నీరు, నమ్‌కీన్, కెచప్, జామ్, డ్రై ఫ్రూట్స్,…

Read More