1960ల నేపథ్యంలో సాగిన 'రఘు తాత' సినిమా భావోద్వేగాలతో నడుస్తూ, తాత-మనవరాలి బంధాన్ని ప్రతిబింబించడానికి ప్రయత్నించింది కానీ ఆశించిన స్థాయిని అందుకోలేకపోయింది.

‘రఘు తాత’ మూవీ రివ్యూ…భావోద్వేగాలకు తటస్థంగా నిలిచిన కథ

‘రఘు తాత’ కథ 1960లలో సాగే ఒక యువతి కయల్ (కీర్తి సురేశ్) చుట్టూ తిరుగుతుంది. ఆమె ఆధునిక ఆలోచనలు, భాషాభిమానంతో స్త్రీ సమానత్వాన్ని పోరాడుతుంది. తాత రఘు ఉత్తమన్ ఆమె అభిప్రాయాలకు విలువనిచ్చే వ్యక్తి. కయల్ పెళ్లి విషయంలో తల్లిదండ్రులకు ఎదురుచూపులు ఉంటాయి. కయల్ కి సెల్వన్ అనే యువకుడు పరిచయం అవుతాడు. అతనితో పెళ్లి చేసుకోవాలని కయల్ నిర్ణయించుకున్నప్పటికీ, అతని నిజ స్వభావం గురించి ఆమెకు అనుమానం వస్తుంది. సెల్వన్ నిజ స్వభావాన్ని తెలుసుకున్న…

Read More
నటి సుహాసిని చిరంజీవి రియల్ హీరోయిజాన్ని ప్రశంసించిన వీడియో వైరల్. కేరళలో షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలో చిరు ధైర్యాన్ని వెల్లడించారు.

రియల్ హీరో చిరంజీవి… సుహాసిని ఫ్లాష్‌బ్యాక్…

మెగాస్టార్ చిరంజీవిపై నటి సుహాసిని చేసిన ఆసక్తికర కామెంట్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1980వ దశకంలో ఎన్నో సినిమాల్లో చిరంజీవి, సుహాసిని హీరో హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. తాజాగా వాళ్ల సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను సుహాసిని గుర్తు చేస్తూ చిరును ప్రశంసించారు.   ఒకసారి తాము షూటింగ్ కోసం కేరళలోని ఓ ప్రాంతానికి వెళ్లామని, ఆ సమయంలో కొందరు తాగుబోతులు కారును వెంబడించి బీరు బాటిల్స్ వేశారని,…

Read More
అనసూయ, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో 'సింబా' సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. హత్యలు, విచారణ నేపథ్యంలో సీరియస్ కథతో, సక్సెస్‌ఫుల్ మిస్టరీ నెరవేర్చింది.

‘సింబా’ సినిమాను ‘ఆహా’లో స్ట్రీమింగ్

జగపతిబాబు .. అనసూయ ప్రధానమైన పాత్రలను పోషించిన ‘సింబా’ సినిమా, ఆగస్టు 9వ తేదీన థియేటర్లకు వచ్చింది. స్క్రీన్ ప్లే – మాటలు అందించింది దర్శకుడు సంపత్ నంది. ఈ సినిమాకి ఆయన ఒక నిర్మాత కూడా. ఈ సినిమాకి మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటన్నది ఇప్పుడు చూద్దాం.  అక్ష (అనసూయ) హైదరాబాద్ లోని ఒక స్కూల్లో టీచర్…

Read More
బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. 'సింబ ఈజ్ కమింగ్' అంటూ ఫస్ట్ లుక్ విడుదల, అభిమానులు విపరీతంగా ప్రశంసలు.

మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ……. ఫస్ట్ లుక్ విడుదల….

నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. బాలకృష్ణ వారసుడు, జూనియర్ నటసింహం మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ‘హనుమాన్’ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈరోజు మోక్షజ్ఞ పుట్టినరోజును పురస్కరించుకుని ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో మోక్షజ్ఞ చాలా క్యూట్ గా ఉన్నాడు. ‘సింబ ఈజ్ కమింగ్’ అంటూ ఫస్ట్ లుక్ పై పేర్కొన్నారు. మోక్షజ్ఞ ఫస్ట్ లుక్…

Read More
తప్పుడు కేసు వేధింపులపై ఏపీ పోలీసులకు నటి కాదంబరి ఫిర్యాదు. విద్యాసాగర్ కుట్రలో భాగమని, కుటుంబానికి రక్షణ కోరుతూ మీడియా వాఖ్యలు.

కాదంబరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

సినీ నటి కాదంబరీ జత్వానీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాదంబరీ జత్వానీపై నమోదు చేసిన కేసులో ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాలను తదుపరి విచారణ వరకూ భద్రపరచాలని ఇబ్రహీంపట్నం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాదంబరీపై ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటి వరకూ సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలను నిందితురాలికి తిరిగి ఇవ్వకుండా భద్రపరిచేలా ఆదేశించాలని కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో దాఖలు…

Read More
'ఎమర్జెన్సీ' చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వమని కంగన విజ్ఞప్తి చేసినా, బాంబే హైకోర్టు అది చేయలేమని తేల్చిచెప్పింది.

ఎమర్జెన్సీ సినిమాపై కంగనాకు హైకోర్టులో షాక్

ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు బాంబే హైకోర్టులో షాక్ తగిలింది. ఆమె స్వయంగా దర్శకత్వం వహించి, నటించి, నిర్మించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని కేంద్ర సెన్సార్ బోర్డును తాము ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో సెప్టెంబర్ 18వ తేదీ లోపు ఒక నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది. మాజీ ప్రధాని…

Read More
భారీ వర్షాలు, వరదల నేపథ్యములో సోనూసూద్, ఆహారం, నీరు, మెడికల్ కిట్స్ అందించి, తాత్కాలిక షెడ్స్ ఏర్పాటు చేస్తానని తెలిపారు.

సోనూసూద్ సహాయం…. వరద బాధితుల కోసం ముందుకు వచ్చారు…

భారీ వర్షాలు, వరదలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. వరదల కారణంగా భారీ ఆర్థిక నష్టం సంభవించింది. ఎంతోమంది వరదల్లో చిక్కుకుపోయారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటం కోసం, వారికి నిత్యావసరాలు అందించేందుకు ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ నటుడు సోనూసూద్ తెలుగు రాష్ట్రాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. మంచినీరు, ఆహారం, మెడికల్ కిట్స్ అందివ్వడంతో పాటు తాత్కాలిక షెడ్స్ ఏర్పాటు చేసేందుకు తన బృందం కృషి చేస్తుందన్నారు. ఈ…

Read More