బాపట్ల సూర్యలంక బీచ్‌లో పర్యాటకులు తిరుగుతున్న దృశ్యం

సముద్ర తీరంలో మళ్లీ సందడి – తెరుచుకున్న సూర్యలంక బీచ్‌ గేట్లు 

ఎట్టకేలకు బాపట్ల సూర్యలంక బీచ్‌ గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు తాళాలు తీసివేయడంతో పర్యాటకుల్లో ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా కార్తీక మాసం కావడంతో భక్తులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో సముద్ర తీరానికి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ముంథా తుఫాను ప్రభావంతో బీచ్‌లో గుంతలు ఏర్పడటంతో భద్రతా కారణాల రీత్యా కొంతకాలం పాటు బీచ్‌కు ప్రవేశం నిషేధించారు. ఇప్పుడు పరిస్థితులు సాధారణమయ్యాయని నిర్ధారించుకున్న అధికారులు పర్యాటకులను బీచ్‌కు అనుమతించారు. కార్తీక మాసం సందర్భంగా…

Read More
బాపట్లలో బైక్‌ లారీని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి

బాపట్లలో రోడ్డు ప్రమాదం – బైక్‌ లారీని ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతి

బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గడియార స్తంభం కూడలిలో వేగంగా దూసుకొచ్చిన బైక్‌ లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. గుంటూరు జిల్లా కొరిటపాడ గ్రామానికి చెందిన షేక్ రిజ్వాన్‌ (21), చింతల నాని (21) బీహార్ సూర్యలంక బీచ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బీచ్‌ మూసివేయడంతో గుంటూరుకు బయలుదేరిన వారు చీరాల నుంచి వస్తున్న లారీ వెనుకకు బైక్‌తో ఢీకొట్టారు. ఢీకొట్టిన వేగం కారణంగా ఇద్దరూ…

Read More