Assam Chief Minister Himanta Biswa Sarma speaking at a national media event

బంగ్లాదేశ్‌కు సర్జరీ అవసరం…హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు 

Himanta Biswa Sarma: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పొరుగుదేశం బంగ్లాదేశ్‌(Bangladesh)ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, బంగ్లాదేశ్ వ్యవహారాల్లో దౌత్య మార్గాలు ఫలితం ఇవ్వకపోతే “శస్త్రచికిత్స తప్పనిసరి” అని వ్యాఖ్యానించారు.  చికెన్స్ నెక్‌పై ఆందోళన భారత భద్రతకు అత్యంత కీలకమైన ‘చికెన్స్ నెక్’ (సిలిగురి కారిడార్) ప్రాంతంపై ఆందోళన సహజమని హిమంత బిశ్వశర్మ అన్నారు. దౌత్యం లేదా ఇతర మార్గాల ద్వారా 20–22…

Read More
Former Bangladeshi PM Sheikh Hasina during ICT tribunal verdict

Sheikh Hasina:బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు మరణశిక్ష

బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనా(Sheikh Hasina)కు అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ ఉరిశిక్ష విధించింది.గతంలో ఢాకాలో జరిగిన అల్లర్ల సమయంలో అమాయకులపై కాల్పులకు అనుమతి ఇచ్చారన్న ఆరోపణలపై విచారణ జరిపిన కోర్టు, ఆమెనే ఈ ఘటనలకు ప్రధాన బాధ్యురాలని తేల్చింది. ALSO READ:Eluru Paddy Issue: ధాన్యం లారీలు 48 గంటలు నిలిపివేతతో రైతుల ఆందోళన  ప్రజలపై దాడులు చేయాలని ఆదేశాలు జారీ చేశారని, ప్రభుత్వ శక్తిని దుర్వినియోగం చేశారని, మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించారని తీర్పులో పేర్కొంది….

Read More