అల్లంపూర్‌ వినాయక నిమజ్జనం…. భద్రతా ఏర్పాట్లలో జిల్లా అధికారులు

జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంబీచుపల్లి కృష్ణా నది తీరం లో అధికారులు చేప్రతి సంవత్సరం వివిధ జిల్లాల నుండి భారీగా ఏటా నిర్వహించే వినాయక నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగనీయకుండా జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్, మత్స్య శాఖ ఏడి, హెల్త్ డిపార్ట్మెంట్ డిఎంహెచ్ఓ స్థానిక మండల రెవెన్యూ సిబ్బంది ఎస్ ఐ ఆధ్వర్యంలోబారికల్లు నిర్మించి, తక్షణ సహాయ చర్యల కోసం అగ్నిమాపక వాహనం, అత్యవసర పరిస్థితుల్లో మెడికల్ సిబ్బంది రెండు…

Read More
కాళోజీ జయంతి పురస్కరించుకొని రామకోటి రామరాజు ఆవాలతో అద్భుత చిత్రాన్ని రూపొందించి, ప్రజాకవి కాళోజీకి గజ్వేల్‌ వాసి ఘన నివాళి.

ఆవాలతో కాళోజీ చిత్ర ఆవిష్కరణ: గజ్వేల్‌ వాసి ఘన నివాళి

ప్రజాకవి పద్మవిభూషన్ కాళోజీ 110వ జయంతిని పురస్కరించుకుని కాళోజీ నారాయణరావు చిత్రాన్ని ఆవాలను ఉపయోగించి అత్యద్భుతంగా చిత్రించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కి చెందిన రామకోటి రామరాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూతెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రజల మనిషి తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆకాంక్షలను రగిలించిన ప్రజాకవి కాళోజీ అని,అక్షర రూపం దాల్చిన ఓ సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక అంటూ చైతన్యాన్ని చక్కగా చెప్పిన ప్రజాకవి కాళోజీ అని…

Read More
రెంకొని వాగు వంతెన కొట్టుకుపోవడంతో రోడ్డు మూసుకుపోయి, గాంధీనగర్ వాసులు వాగు దాటుకొని దాహనసంస్కారాలకు వెళ్లిన విషాద ఘటన.

వాగు తెగిపోవడంతో ఇబ్బంది పడుతున్న గాంధీనగర్ వాసులు..

నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ఉన్న రెంకొని వాగు బిడ్జినిర్మాణం జరుగుతుండగా తాత్కాలిక వంతెన నిర్మించడంతో మొన్న భారీ వర్షాలకు కొట్టుకపోవడంతో రోడ్ లేక ఇబ్బంది పడుతున్న వాహనదారులు..ఈరోజు గాంధీనగర్ కు చెందిన వ్యక్తి కాలం చెల్లడంతో తప్పనిపరిస్థితో వాగులో నుండి దాహనసంస్కరన్లకు తీసుకెళ్తున్న గాంధీనగర్ వాసులు…

Read More
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కోండ్రు మురళీమోహన్, పంటనష్టం నివేదికను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని రైతులకు హామీ ఇచ్చారు.

రేగిడి పర్యటనలో కోండ్రు మురళీమోహన్

మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే .కోండ్రు మురళీమోహన్ సోమవారం నాడు రేగిడి మండలంలో పర్యటించారు* ముందుగా సంకిలి బ్రిడ్జి వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు* అనంతరం లోతట్టు ప్రాంతమయిన రేగిడి గ్రామంకు వెళ్లి సాయన్న గెడ్డ వరద ఉద్రితితో నీటమునిగిన పంటను అలాగే జలదిగ్బంధంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,అంగన్వాడీ, పశు వైద్య కేంద్రాన్ని ట్రాక్టర్ పై వెళ్లి పరిశీలించారు* మండలంలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు.నీట మునిగిన పంటనష్టంను…

Read More
2023-24 రికార్డుల పరిశీలనలో సిబ్బంది పనితీరు పట్ల సీఈఓ ఎల్లయ్య సంతృప్తి, రికార్డులు సమగ్రంగా ఉన్నాయని ప్రశంసించారు.

చిన్న శంకరంపేట ఎంపీడీవో కార్యాలయంలో రికార్డుల పరిశీలన

చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయన్ని తనిఖీ చేసి 2023-24 కు సంబంధించిన రికార్డులను జిల్లా సీఈఓ ఎల్లయ్య పరిశీలించారు, సిబ్బంది పనితీరు పై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు, అనంతరం జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య మాట్లాడుతూ చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 2023 24 సంబంధించిన రికార్డులను పరిశీలించడం జరిగిందని సిబ్బంది పనితీరు బాగుందని, రికార్డులలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా రికార్డులన్నీ బాగున్నాయని ప్రతి సంవత్సరం కూడా…

Read More
ముధోల్ తాలూకా బోసి గ్రామంలో 64 ఏళ్లుగా కర్ర వినాయకుడికి పూజలు, మొక్కలు సమర్పిస్తే కోరికలు తీరిస్తారని భక్తుల నమ్మకం.

64 ఏళ్లుగా పూజలు అందుకుంటున్న వరసిద్ధి వినాయకుడు

కోరుకున్న కోరికలు తీర్చే గణనాథుడు వరసిద్ధి వినాయకుడని ఆ గ్రామస్తుల నానుడి, వివరాల్లోకి వెళ్ళితే నిర్మల్ జిల్లా ముధోల్ తాలూకా తానూరు మండలం బోసి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని గత 64 సంవత్సరాలుగా కర్ర వినాయక విగ్రహం వరసిద్ధి వినాయకుని ప్రతిష్టాపించేసి పూజలు చేస్తున్నారు. గ్రామంలో వరసిద్ధి వినాయకుని అండదండలతో దాదాపు ఇంటికో ఉద్యోగం, పాడిపంటలతో ప్రతి ఇల్లు సౌభాగ్యలతో నెలకొని ఉందని అక్కడి పండితులు వాపోతున్నారు. 11 రోజులు పూజలు అందుకున్న తరువాత…

Read More
పెద్ద తుంబలంలో 9 అడుగుల వినాయకుడి పూజలు, అన్నదానం జరిపి సాయంకాలం 5కి స్వామి ఊరేగింపుతో నిమజ్జనం పూర్తి చేశారు.

బుడుగు జంగల కాలనీలో 9 అడుగుల వినాయక నిమజ్జనం

ఆదోని మండలం పెద్ద తుంబలంగ్రామం పరిధిలో బుడుగు జంగల కాలనీలో 9 అడుగులవినాయక స్వామిని కూర్చోబెట్టడం జరిగింది కాలనీవాసుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది సాయంకాలం ఐదు గంటలకు స్వామి ఊరేగింపు కార్యక్రమం తో నిమజ్జనం చేస్తామని వినాయక మిత్రమండలి వారు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎల్లప్ప డొక్కు రాముడు విప్పు నరసప్ప గోరవయ్య కుంకునూరు హనుమంతు కాలనీవాసులు ప్రజలు వినాయక మిత్రమండలి సభ్యులు పాల్గొన్నా

Read More