కర్నూలు కోసిగి మండలంలో చిరుతపులి దాడిలో రెండు మేకలు మృతి. ఫారెస్ట్ అధికారులు చిరుతలను బంధించి రక్షణ కల్పించాలని, నష్టపరిహారం అందించాలని గొర్రెల కాపరులు కోరుతున్నారు

కోసిగి మండలంలో చిరుతపులి దాడి….. రెండు మేకలు మృతి…

కర్నూలు జిల్లా , కోసిగి మండలంలో సోమవారం సాయంత్రం మేకలపై చిరుత పులి దాడి చేయడంతో రెండు మేకలు మృతి చెందినట్లు గొర్రెల కాపరులు వక్రాన్ని దస్తగిరి తెలిపారు, కోసిగి తిమ్మప్ప కొండను నివాసం చేసుకున్న చిరుతపులులు, ఇప్పటికే పలుమార్లు కోతులు,గొర్రెలు, మేకలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని గొర్రెలు కాపురులు తెలుపుతున్నారు, ఫారెస్ట్ అధికారులు చిరుతపులను బంధించి తమకు రక్షణ కల్పించాలన్నారు. గతంలోనిచిరుతపులి దాడిలో మృత్యువాత పడిన మేకలు గొర్రెలు , కు ఫారెస్ట్ అధికారులు…

Read More
కడప జిల్లా దువ్వూరులో వినాయక నిమజ్జనం 3 వ రోజున పెద్ద ఎత్తున భక్తిశ్రద్దలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో, బాణాసంచా, వేషధారణలతో ఘనంగా నిర్వహిస్తున్నాయి.

దువ్వూరులో వైభవంగా వినాయక నిమజ్జనం…. పటిష్ట పోలీస్ బందోబస్తు……

కడప జిల్లా దువ్వూరులో వైభవంగా ఘనంగా భక్తి శ్రద్దాలతో వినాయక నిమజ్జనం వేడుకలు పటిష్ట పోలీస్ బందోబస్తుమండల కేంద్రం దువ్వూరులో వైభవంగా, ఘనంగా భక్తి శ్రద్దలతో వినాయక నిమజ్జనం వేడుకలు జరుగుతున్నాయి. పెద్దఎత్తున ప్రజలు, నిర్వాహకులు వినాయక 3 వ రోజు నిమజ్జనం చేసే వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, మేళతలాల మధ్య పెద్ద ఎత్తున బాణా సంచా కాలుస్తూ రకరకాల వేషదారణనలతో సంతోషం, హర్షద్వాణాల మధ్య జై గణేష్ మహారాజ్…

Read More
నిమజ్జనం ఏర్పాట్ల కోసం మల్కా చెరువును సందర్శించిన సీఐ శ్రీనివాస్ రెడ్డి, జాగ్రత్తలు తీసుకోవాలని, మద్యం, పిల్లలతో సంబంధం గురించి సూచించారు.

మల్కా చెరువులో వినాయక నిమజ్జన ఏర్పాట్లకు సీఐ శ్రీనివాస్ రెడ్డి సందర్శన

నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం స్థానిక ఎస్సై శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వినాయకుల నిమజ్జనం ఏర్పాట్ల కొరకై మల్కా చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఏర్పాటుచేసిన వినాయకుల నిమజ్జనం కొరకై మల్కా చెరువును సందర్శించామన్నారు. చెరువులని నిండికుండలా ఉండడంతో నిమజ్జనం చేసేటప్పుడు యువకులు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా మద్యం సేవించి నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొనవద్దన్నారు. చెరువుల వద్దకు వినాయకులను నిమజ్జనం చేసేటప్పుడు చిన్నపిల్లలను తీసుకురావద్దనితల్లిదండ్రులకు సూచించారు. నిమజ్జనం కొరకై అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని…

Read More
మహేశ్వరం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, 12న ఐటీ మంత్రితో బాలాపూర్ గణపయ్యను దర్శించాలన్నారు. ఉత్సవ కమిటీని ప్రశంసించారు.

లక్ష్మారెడ్డి బాలాపూర్ గణపయ్యను దర్శించేందుకు ఆహ్వానం

మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని, మహేశ్వరం నియోజకవర్గంలో గల తుక్కుగూడలో గల కెఎల్ఆర్ క్యాంప్ కు,బాలాపూర్ గణనాథుడి ఉత్సవ కమిటీఆఫీసుకి వెళ్లి ఆయనకు ఆహ్వానం పలికారు.ఆయన ఈ సందర్భంగా వారితో ఈనెల 12న సాయంత్రం 6 గంటలకు ఐటీ మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబును తీసుకుని ప్రసిద్ధ బాలాపూర్ గణపయ్యను దర్శించుకుంటామని, ఆయన కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఉత్సవ కమిటీ ఛైర్మన్ కళ్లెం నిరంజన్ రెడ్డికి తెలిపారు.అలాగే…

Read More
సబిత ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో 128 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించి, అభివృద్ధి నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మున్సిపాలిటీ పరిధిలో చెక్కులను పంపిణి చేసిన మాజీ మంత్రి

128 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, మాజీ మంత్రి, మహేశ్వరం శాసనసభ్యురాలు సబిత ఇంద్రారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గంలో గల జల్పల్లి మున్సిపల్ పరిధిలో ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డకు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించారని, ఎవరైతే చెక్కులను లబ్ది పొందారో వారికి తులం బంగారం కూడా ఇవ్వాలని, గత బీఆర్ఎస్…

Read More

గణేష్ నిమజ్జనం చేయాలనీ రాచకొండ సీపీ సుధీర్ బాబు ఆదేశాలు

గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా రాచకొండ కమిషనరేట్ సీపీ సుధీర్ బాబు, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలో గల సరూర్ నగర్ చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా రాచకొండ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా సాగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, సరూర్ నగర్ లో నిమజ్జనం కోసం 8 క్రేన్లు ఏర్పాటు చేస్తామని, జిహెచ్ఎంసి…

Read More
మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఖమ్మం వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేసి, రాజకీయాలు కాకుండా సహాయం చేయాలని సూచించారు.

ఖమ్మం వరద బాధితులకు మైనంపల్లి సహాయం

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్, నాయుడి పేటలోని వరద బాధితులకు మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నిత్యావసర వస్తువులని పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అడ్డగోలు అనుమతులు ఇవ్వడం ద్వారానే అనేక మంది పేదలు ఈనాడు వరద బాధితులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు ప్రత్యక్షంగా వచ్చి పేదల బాధలను చూసి చేతనైనా సాయం చేయాలని హితవు పలికారు. అంతే తప్ప వరదలను…

Read More