ఉసిరి ఆరోగ్యానికి మంచిదే కానీ మితిమీరితే సమస్యలు! ఇది డయాబెటిస్, ఇతర వ్యాధులకు దివ్యౌషధం. మితిమీరితే దుష్ప్రభావాలు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

ఉసిరి మంచితనమా, ప్రమాదమా?

ఉసిరి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది డయాబెటిస్ వంటి సమస్యలను తగ్గించి, నియంత్రిస్తుంది. అయినా, ‘అతి సర్వత్ర వర్జయేత్’ అని అంటారు. ఉసిరి మోతాదు మించితే సమస్యలు వస్తాయి. పరిమితికి మించి తీసుకోవడం వల్ల పేగుల సమస్యలు, అజీర్తి మొదలైన సమస్యలు రావచ్చు. విటమిన్ సీ అధిక మోతాదుతో కాలేయంపై ప్రభావం చూపవచ్చు. ఉసిరి మోతాదును పరిమితంగా తీసుకోవడం ఎంతో ముఖ్యం.ప్రతిరోజు సరైన మోతాదులో తీసుకుంటే, ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉంటాయి.

Read More
నటి సుహాసిని చిరంజీవి రియల్ హీరోయిజాన్ని ప్రశంసించిన వీడియో వైరల్. కేరళలో షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలో చిరు ధైర్యాన్ని వెల్లడించారు.

రియల్ హీరో చిరంజీవి… సుహాసిని ఫ్లాష్‌బ్యాక్…

మెగాస్టార్ చిరంజీవిపై నటి సుహాసిని చేసిన ఆసక్తికర కామెంట్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1980వ దశకంలో ఎన్నో సినిమాల్లో చిరంజీవి, సుహాసిని హీరో హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. తాజాగా వాళ్ల సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను సుహాసిని గుర్తు చేస్తూ చిరును ప్రశంసించారు.   ఒకసారి తాము షూటింగ్ కోసం కేరళలోని ఓ ప్రాంతానికి వెళ్లామని, ఆ సమయంలో కొందరు తాగుబోతులు కారును వెంబడించి బీరు బాటిల్స్ వేశారని,…

Read More
ఆపిల్ ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్: భారత్ vs దుబాయ్. ఇండియాలోనే కొనుగోలు చీప్. ఏ18 ప్రొ చిప్, 6.9" డిస్‌ప్లే, 4కే 120 డాల్బీ విజన్‌తో శక్తివంతమైన ఫీచర్లు.

ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్… భారతదేశం vs దుబాయ్….

ఇటీవల విడుదలైన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ యాపిల్ అభిమానులను ఊరిస్తోంది. 256జీబీ మోడల్ ధర భారత్‌లో  రూ. 5 వేల డిస్కౌంట్ పోను రూ. 1,44,900 అందుబాటులో ఉంది. క్రెడిట్ కార్డులతో కొంటే  రూ.1,39,900కే సొంతం చేసుకోవచ్చు. భారత్‌లో కంటే దుబాయ్‌లో ఐఫోన్ చాలా చవగ్గా లభిస్తుంది. గతంలో ఐఫోన్‌ విడుదలైన వెంటనే ఇండియా నుంచి చాలామంది దుబాయ్ వెళ్లి కొనుక్కొనేవారు. మరి ఇప్పుడు కూడా అక్కడికి వెళ్లి కొనుక్కోవచ్చేమో చూద్దాం.  దుబాయ్‌లో ఐఫోన్ 16…

Read More
రామాయంపేటలో విశ్వకర్మ జయంతి ఘనంగా. జెండా ఎగరవేసి, పూలమాలలు వేసిన ఉత్సవం. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ప్యాకేజీ, పెన్షన్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కోరిన విశ్వకర్మ సంఘం.

రామాయంపేటలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు

మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని నేడు పట్టణంలోని మల్లె చెరువు కట్ట వద్ద విశ్వకర్మ మనుమయ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాలు వేసి, విశ్వకర్మ జెండాను ఎగరవేసి ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ మనమయ సంఘం మండల అధ్యక్షులు కొడపర్తి లక్ష్మణాచారి, పట్టణ అధ్యక్షుడు కమ్మరి యాదగిరి చారి మాట్లాడుతూ విశ్వకర్మలకు ప్రతి జిల్లాలో కార్పొరేషన్ భవన్ ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మలకు…

Read More
నిజాంపేట మండలంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించి, ప్రజలకు స్వాతంత్ర్య సంగ్రామ త్యాగాలను గుర్తుచేశారు.

నిజాంపేట మండలంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

నిజాంపేట మండల వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ కార్యాలయంలో సురేష్ కుమార్, ఎంపీడీవో కార్యాలయంలో రాజిరెడ్డి జెండాను ఆవిష్కరించారు. 1948 సెప్టెంబర్ 17న స్వతంత్రం వచ్చినందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తున్నామని అధికారులతో పాటు గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఐ జయపాల్ రెడ్డి, ఏపీఓ శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ వినియ్, గ్రామ కార్యదర్శి నర్సింలు…

Read More
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేడుకల్లో విద్యార్థుల దేశభక్తి గీతాలు ఆకట్టుకున్నాయి.

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు జిల్లా కేంద్రంలోని అధికారుల కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేడుకలో తాండూరు, చేవెళ్ళ ఎమ్మెల్యేలు బి. మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, SP నారాయణరెడ్డి పాల్గొన్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలను అతిధులతో కలిసి వీక్షించారు. ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో…

Read More
బోథ్ ఆసుపత్రి సిబ్బంది రాత్రి విధులకు ఆటంకం కలిగించే వారి దుర్వ్యవహారంపై నిరసన వ్యక్తం చేశారు. రాత్రివేళ రక్షణ కోసం పోలీసు సిబ్బంది ఏర్పాటు చేయాలని కోరారు, అధికారుల హామీ తర్వాత సమ్మె విరమించారు.

రాత్రి భద్రత కోసం బోథ్ ఆసుపత్రి సిబ్బంది నిరసన

అదిలాబాద్ జిల్లా బోథ్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది రాత్రివేళ విధులకు ఆటంకం కలిగించే వారి దుర్భాషలతో ఇబ్బంది పడ్డారు. వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించారు. రాత్రివేళ రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. స్థానిక ఎమ్మార్వో, ఎస్సై ఆసుపత్రికి వెళ్లి నిరసన చేస్తున్న సిబ్బందికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.రాత్రి సమయంలో ఆసుపత్రి వద్ద ఒక పోలీసు సిబ్బందిని బందోబస్తు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.తహసీల్దార్, ఎస్సై పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రక్షణ…

Read More