Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeTelanganaKhammamనీలాద్రి దేవాలయంలో కార్తీక మాస అభిషేక మహోత్సవం ప్రారంభం

నీలాద్రి దేవాలయంలో కార్తీక మాస అభిషేక మహోత్సవం ప్రారంభం

-

Chat on WhatsApp

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అటవీ ప్రాంతంలో వెలిసిన నీలాద్రి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా 2-11-2024 నుండి 1-12-2024 వరకు జరుగు కార్తీక మాస అభిషేక మహోత్సవం పోస్టర్ను ఎమ్మెల్యే మట్ట రాగమయి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడుమట్ట దయానంద్,సత్తుపల్లి ఏఎంసి చైర్మన్దోమ ఆనంద్, నీలాద్రి ఆలయ ఈవోరమణ,చైర్మన్చీకటి చిన్నస్వామి,ఆలయ డైరెక్టర్లు, అర్చకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nandamuri Balakrishna supporting a child suffering from a rare disease and appealing for financial help

Nandamuri Balakrishna | రూ.16 కోట్ల.. చికిత్స కోసం చిన్నారికి సహాయం కోరిన బాలకృష్ణ

నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి అండగా నిలిచి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి గ్రామానికి చెందిన నటరాజు దంపతుల...
- Advertisement -
Chat on WhatsApp