Uncategorized
విజయవాడ అంబేద్కర్ విగ్రహ దాడికి రాజాం వైఎస్ఆర్సీపీ నిరసన
విజయవాడ నడిబొడ్డున గల డా॥ బాబా సాహెబ్ అంబేద్కర్ “సామాజిక మహా శిల్పంపై” దాడిని ఖండించిన రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డా. తలే.రాజేష్ .ప్రభుత్వం అధినేత చంద్రబాబు హయాంలో పాలన గాడి తప్పి అహింసకు ఆవాసంగా ఆంధ్ర రాష్ట్రం నిలుస్తూ ప్రజా పరిపాలనకు పాతరేసి ప్రజలకిచ్చిన హామీలను గాలికి వదిలేశారు – డా. తలే.రాజేష్ ._▫️స్వయానా భారత రాజ్యాంగ నిర్మాతపై దాడి జరగడం ఈ దాడిని ఒక సామాజిక దళిత హోంమంత్రి ఖండించకపోవడం నిజంగా దౌర్భాగ్యం.రాజాం…
తల్లి పాల అవగాహన ర్యాలీ
నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం తల్లి పాల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిసి సిడిపిఓ స్వరూప, ధర్మారం డాక్టర్ హరిప్రియ, ఆర్ ఐ గంగాధర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు తల్లి పాల యొక్క విశిష్టత గురించి అవగాహన కల్పించారు. ఆపై శ్రీమంతాలు అక్షరాభ్యాసం మరియు అన్నప్రాసన్న కార్యక్రమాలు నిర్వహించారు. సూపర్వైజర్ లక్ష్మీ, హెల్త్ సూపర్వైజర్ వసంత, పి హెచ్ ఏ రాణి మనోహర్, ఎం ఎల్ హెచ్ పి సంధ్య, మరియు…
ఉక్రెయిన్-రష్యా యుద్ధం. కుర్స్క్లో భీకర దాడులు
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం భీకర స్థాయికి చేరుకుంటోంది. ఉక్రెయిన్ అనుకూల దళాలు రష్యా కుర్స్క్లోని నైరుతి ప్రాంతంలోకి ప్రవేశించాయి. ట్యాంకులు, సాయుధ దళాలతో అవి సరిహద్దును దాటినట్టు రష్యా తెలిపింది. క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్ చేస్తున్న దాడిని తిప్పికొడుతున్నామని, భీకర యుద్ధం జరుగుతోందని పేర్కొంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ సైనికులు ఇంత పెద్ద ఎత్తున రష్యాలోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ ప్రయోగించిన రెండు క్షిపణులను తమ వాయు రక్షణ సంస్థ కూల్చివేసినట్టు కుర్స్క్…
తన దానగుణాన్ని మల్లి నిరూపించుకున్న ప్రభాస్
వయనాడ్ జిల్లాలో ప్రకృతి విపత్తును దృష్టిలో ఉంచుకొని సినీ నటుడు ప్రభాస్ భారీ విరాళం ప్రకటించాడు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపాడు. జులై 30న కురిసిన కుంభవృష్ఠితో వయనాడ్ జిల్లా అతలాకుతలమైంది. కొండచరియలు విరిగిపడటంతో వందలాదిమంది మృతి చెందారు. వయనాడ్ ప్రకృతి విపత్తు నేపథ్యంలో ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ భారీ విరాళం ప్రకటించారు. రామ్ చరణ్, తాను కలిసి కోటి…