ఢిల్లీ ద్వారకలో ఘోర అగ్ని ప్రమాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారక ప్రాంతం షాపత్ సొసైటీలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు మృతి చెందారు.ఇంట్లో మంటలు చెలరేగిన సమయంలో కుటుంబం భయంతో ప్రాణాలు కాపాడుకోవడానికి బాల్కనీకి పరుగులు తీశారు . పరిస్థితిని తట్టుకోలేక వారు బాల్కనీ నుంచి దూకారు. అయితే, ఈ ప్రయత్నంలో తండ్రి యశ్ యాదవ్, అతని ఇద్దరు పదేళ్ల పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు….
