Parliament winter session 2025 begins in New Delhi

Parliament Winter Session 2025: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం

Parliament winter session 2025: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు మొత్తం 15 రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ(lok sabha), రాజ్యసభల్లో(Rajya sabha) కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఇటీవల మరణించిన ఎంపీలకు తొలుత సంతాపం ప్రకటించనున్నాయి. అనంతరం సాధారణ చర్చలు, బిల్లుల ప్రవేశపెట్టడం, ప్రశ్నోత్తరాలు వంటి కార్యక్రమాలు కొనసాగుతాయి. ALSO READ:ఫ్లయింగ్ స్క్వాడ్ బెంగతో కాపీయింగ్ వెలుగులోకి | Osmania Degree Exam Mass…

Read More
Delhi police inspecting schools after mass bomb threat emails

Delhi Bomb Threat :ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం

Delhi Bomb Threat:ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టులు మరియు విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు పంపించారు. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. also read:గుజరాత్‌లో ఘోర విషాదం..నవజాత శిశువు సహా నలుగురి సజీవ దహనం ఇటీవల కూడా ఢిల్లీలోని అనేక ప్రైవేట్ పాఠశాలలకు ఇలాంటి బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో, పోలీసులు స్కూళ్లలో పూర్తిస్థాయి చెకింగ్ నిర్వహించారు. ఈసారి…

Read More

ఢిల్లీ లో అణు గూఢచర్యం భయంకరం – ఐఎస్ఐ లింక్స్‌తో మహమ్మద్ ఆదిల్ హుస్సైనీ అరెస్ట్!

దేశ రాజధాని ఢిల్లీ మరోసారి సంచలనం రేపే అణు గూఢచర్య కేసుతో కుదిపేసింది. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ భారీ ఆపరేషన్‌లో భాగంగా, పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ (ISI) తో సంబంధాలు ఉన్న నెట్‌వర్క్‌ను బహిర్గతం చేసింది. ఈ నెట్‌వర్క్‌లో కీలక వ్యక్తిగా ఉన్న మహమ్మద్ ఆదిల్ హుస్సైనీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి ఇరాన్ మరియు రష్యా దేశాల అణు నిపుణులతో కూడా సంబంధాలు ఉన్నట్లు ప్రారంభ విచారణలో తేలడం దేశవ్యాప్తంగా…

Read More

దీపావళి తర్వాత ఢిల్లీ వాయు కాలుష్యం ‘చాలా ప్రమాదకరం’ స్థాయిలో

దీపావళి పండగ ముగిసిన తరువాత రెండు రోజులకే, దేశ రాజధాని ఢిల్లీ దట్టమైన పొగమంచుతో కప్పబడి ప్రజలకు ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. వాయు కాలుష్యం ‘చాలా ప్రమాదకరం’ కేటగిరీకి చేరడంతో నగర ప్రజల ఆందోళన పెరుగుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం నగర సగటు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 345గా నమోదు కాగా, అశోక్ విహార్, బవానా, దిల్షాద్ గార్డెన్ వంటి ప్రాంతాల్లో ఉదయం 6:15…

Read More

దిల్లీ బాబా పై లైంగిక వేధింపుల ఆరోపణల తర్వాత ఆగ్రాలో అరెస్ట్

ఒక మఠం ఆధ్వర్యంలో నడిచే ప్రముఖ విద్యాసంస్థకు నిర్వాహకుడిగా ఉన్న స్వయం ప్రకటిత బాబా చైతన్యానంద సరస్వతి పై విద్యార్థినలను లైంగికంగా వేధించిన ఘోర ఆరోపణలు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ బాబా తన విద్యాసంస్థలో చదువుకుంటున్న యువతిని కేవలం విద్యార్థులుగా మాత్రమే కాకుండా తనకు అనుకూలమైన లక్ష్యంగా మార్చుకుని, అసభ్యకరమైన వాట్సాప్ సందేశాలు పంపుతూ వారిని బెదిరించడం, వేధించడం వంటివి చేశాడని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. చైతన్యానంద తన వాట్సాప్ చాట్‌లలో విద్యార్థినులను ‘బేబీ’ అని…

Read More

ఢిల్లీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

దేశ రాజధాని ఢిల్లీ, తెలుగు సాంస్కృతిక వైభవంతో చుట్టుముట్టుకుంది. ఢిల్లీ యూనివర్సిటీలోని రామ్ జస్ కాలేజీ మైదానంలో తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ (టీఎస్ఏ) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ వేడుకకు నాలుగు వేల మందికి పైగా తెలుగు విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సంబరానికి ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ పూజలో పాల్గొన్నారు. అలాగే, ప్రముఖ పారిశ్రామికవేత్త, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్, స్టార్…

Read More
ఢిల్లీ కరోల్ బాగ్‌లో అగ్నిప్రమాదం

ఢిల్లీ కరోల్ బాగ్‌లో అగ్నిప్రమాదం

ఢిల్లీ కరోల్ బాగ్‌లో ఉన్న ప్రముఖ షాపింగ్ కాంప్లెక్స్ విశాల్ మెగా మార్ట్లో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి లిఫ్ట్‌లో చిక్కుకుని మృతి చెందారు, ఇది ఘోర విషాదాన్ని కలిగించింది.ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు, ఈ ప్రమాదం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో లక్షల రూపాయల విలువైన సరుకులు దగ్ధమయ్యాయి.ప్రమాద స్థలానికి వెంటనే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 13 ఫైరింజన్లతో తీవ్రంగా…

Read More