గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ కి ఘనసన్మానం చేసిన కార్యక్రమం. నాయకులు మరియు ప్రజల మధ్య మైత్రి పెరిగే దిశగా సాగింది.

గజ్వేల్ కిరాణా అసోసియేషన్ సన్మానం

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఆదివారం, గజ్వేల్ కిరాణా అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమైన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ కు ఘన సన్మానం చేపట్టారు. అభినందనలు తెలిపిన కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ది బిక్షపతి, స్థానిక నాయకులకు కీర్తి పత్రాలు అందించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య నాయకులు మెట్ రాములు, మార్యాల శ్రీనివాస్, కాపర్తి వైకుంఠం తదితరులు హాజరయ్యారు. సమస్యల పరిష్కారానికి దోహదం చేసే…

Read More
గజ్వేల్ బ్రిలియంట్ స్కూల్ వెనకాల సరస్వతి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి పూజలు నిర్వహించబడ్డాయి. లడ్డు వేలంలో మచ్చ సువర్ణ శ్రీనివాస్ దంపతులు 1,81,116 రూపాయలకు గణపతి లడ్డు కొనుగోలు చేశారు.

గజ్వేల్ లో గణపతి ఉత్సవాలు… లడ్డు వేలంలో రికార్డు…

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని బ్రిలియంట్ స్కూల్ వెనకాల సరస్వతి యూత్ ఆధ్వర్యంలో గణపతి పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం లో భాగంగా, బుధవారం గణపతి శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా, గణపతి లడ్డు వేలంపాట నిర్వహించబడింది. పోటాపోటీగా జరిగిన లడ్డు వేలంలో, మచ్చ సువర్ణ శ్రీనివాస్ దంపతులు 1,81,116 రూపాయలకు గణపతి లడ్డు కైవసం చేసుకున్నారు. ఈ కార్యమంలో పురోహితులు సాయి పంతులు, సంజయ్ గుప్త పాల్గొన్నారు. సరస్వతి యూత్ సభ్యులు, కాలనీ…

Read More
సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకుడు దయానంద రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగు కృష్ణ గజ్వేల్ లో 76వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవం ముగింపు సభకు పిలుపు ఇచ్చారు. 20వ తేదీన కోలాభిరామ్ ఫంక్షన్ హాల్ లో జరిగే కార్యక్రమానికి ఎక్కువ మంది పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

గజ్వేల్ లో 76వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవం

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో మీడియా సమావేశం జరిగింది. సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకుడు దయానంద రెడ్డి మరియు గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగు కృష్ణ సమావేశం నిర్వహించారు. వారు గజ్వేల్ పట్టణంలో ఈ నెల 20వ తేదీన జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవ ముగింపు సభను విజయవంతం చేయాలని కోరారు. కోలాభిరామ్ ఫంక్షన్ హాల్ లో జరిగే ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నియోజకవర్గ నాయకులు,…

Read More
గజ్వేల్ గణపతి మండపం వద్ద ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం

గజ్వేల్ గణపతి మండపం వద్ద ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గణపతి మండపం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, యువ నాయకుడు ఎన్ సీ సంతోష్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం జరిగింది. గణపతి పూజల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుకుని, అందరూ మత సహనంతో ఉన్నట్టు కార్యక్రమంలో పౌరులు తెలిపారు….

Read More
కాళోజీ జయంతి పురస్కరించుకొని రామకోటి రామరాజు ఆవాలతో అద్భుత చిత్రాన్ని రూపొందించి, ప్రజాకవి కాళోజీకి గజ్వేల్‌ వాసి ఘన నివాళి.

ఆవాలతో కాళోజీ చిత్ర ఆవిష్కరణ: గజ్వేల్‌ వాసి ఘన నివాళి

ప్రజాకవి పద్మవిభూషన్ కాళోజీ 110వ జయంతిని పురస్కరించుకుని కాళోజీ నారాయణరావు చిత్రాన్ని ఆవాలను ఉపయోగించి అత్యద్భుతంగా చిత్రించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కి చెందిన రామకోటి రామరాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూతెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రజల మనిషి తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆకాంక్షలను రగిలించిన ప్రజాకవి కాళోజీ అని,అక్షర రూపం దాల్చిన ఓ సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక అంటూ చైతన్యాన్ని చక్కగా చెప్పిన ప్రజాకవి కాళోజీ అని…

Read More

గజ్వేల్‌లో కోల్‌కతా ఘటనపై డాక్టర్ల నిరసన ర్యాలీ

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శనివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల బృందం ప్రభుత్వ డాక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ దావఖాన నుండి ఇందిరాపార్కు చౌరస్తా వరకు ప్రధాన రోడ్డుమీద నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ దవఖాన సూపరిండెంట్ డాక్టర్ సాయికిరణ్, డాక్టర్ సుజాత, సీనియర్ డాక్టర్ మల్లయ్య,మాట్లాడుతూ ఇటీవల కలకత్తాలో ట్రేని డాక్టర్ పై అత్యాచారం నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టడం జరిగిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా…

Read More