Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeSiddipetGajwelగజ్వేల్ లో గణపతి ఉత్సవాలు... లడ్డు వేలంలో రికార్డు...

గజ్వేల్ లో గణపతి ఉత్సవాలు… లడ్డు వేలంలో రికార్డు…

-

Chat on WhatsApp

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని బ్రిలియంట్ స్కూల్ వెనకాల సరస్వతి యూత్ ఆధ్వర్యంలో గణపతి పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమం లో భాగంగా, బుధవారం గణపతి శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు.

ముందుగా, గణపతి లడ్డు వేలంపాట నిర్వహించబడింది.

పోటాపోటీగా జరిగిన లడ్డు వేలంలో, మచ్చ సువర్ణ శ్రీనివాస్ దంపతులు 1,81,116 రూపాయలకు గణపతి లడ్డు కైవసం చేసుకున్నారు.

ఈ కార్యమంలో పురోహితులు సాయి పంతులు, సంజయ్ గుప్త పాల్గొన్నారు.

సరస్వతి యూత్ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు ఈ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

గణపతి పూజలు, శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమం హృదయంగ క్షిప్తంగా సాగింది.

ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతీయ భక్తులంతా ఎంతో ఆనందాన్ని పొందారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CM Revanth Reddy | ‘తాత.. నువ్వే పూరీలు వేయాలి’.. మనవడి కోరిక తీర్చిన...

CM Revanth Reddy: రాష్ట్ర పాలనలో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కుటుంబంతో గడిపిన ఓ అపురూపమైన క్షణాన్ని ప్రజలతో పంచుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు భిన్నంగా ఆయన...
- Advertisement -
Chat on WhatsApp