Free eye checkup camp conducted at Mogal’s Colony Hyderabad

మోగల్‌స కాలనీలో లిటిల్ బర్డ్స్ స్కూల్ నిర్వహణలో కంటి పరీక్షలు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్‌లోని మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో ఉన్న మోగల్‌స కాలనీలో లిటిల్ బర్డ్స్ టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో, డాక్టర్ సాబేరి ఐ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ కంటి ఆరోగ్యాన్ని పరీక్షించించుకున్నారు. వివిధ వయస్సుల మహిళలు, పురుషులు, విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొని దృష్టి సమస్యలపై వైద్యుల సూచనలు పొందారు. జిల్లా వ్యాప్తంగా విద్యా మరియు ఆరోగ్య కార్యక్రమాలు…

Read More
Gujarat ATS arrests Hyderabad doctor in mass poisoning terror plot

హైదరాబాద్లో ఉగ్రవాది అరెస్ట్ – సామూహిక విషప్రయోగం

హైదరాబాద్లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. గుజరాత్ రాష్ట్ర ఏటీఎస్ బృందం ఉగ్రవాద కుట్రలో పాల్గొన్న డాక్టర్ “మొయినుద్దీన్” అనే వ్యక్తిని రాజేంద్రనగర్‌లో అరెస్ట్ చేసింది. సామూహిక విషప్రయోగం ద్వారా ప్రజలను హతమార్చే భయానక ప్రణాళిక వెనుక ఈ వ్యక్తి ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సమాచారం ప్రకారం, ఉగ్రవాదులు “దేవాలయాలు మరియు వాటర్ ట్యాంకులలో “రెసిన్” అనే ప్రాణాంతక విషపదార్థం” కలపాలని ప్రణాళిక రచించారు. ఈ కుట్ర ద్వారా సామూహిక హత్యలు జరపాలని యత్నించినట్లు గుజరాత్…

Read More
A fire at Sri Lakshmi Cloth Store in Shivrampally caused panic but was controlled without casualties. Property damage is significant, and an investigation is underway.

శివరాంపల్లిలో శ్రీలక్ష్మి క్లాత్ స్టోర్‌లో భారీ అగ్ని ప్రమాదం

రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శివరాంపల్లిలో ప్రసిద్ధమైన శ్రీలక్ష్మి క్లాత్ స్టోర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అట్టాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో పెద్దమొత్తంలో ఆస్తి నష్టం సంభవించినప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం లేదు. అట్టాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ జి. వెంకట్ సమాచారం మేరకు, అగ్ని ప్రమాదం అనుకోని పరిస్థితుల్లో సంభవించిందని, అయితే ఫైరింగ్ సిబ్బంది సమయానికి స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారన్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఘటనా స్థలం గందరగోళంగా మారింది. మంటలు,…

Read More
Rajendranagar in Ranga Reddy district is set for significant changes with major road expansion projects aimed at enhancing connectivity and infrastructure.

రాజేంద్రనగర్ అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం

రంగారెడ్డి జిల్లాలోని కీలక నియోజకవర్గం రాజేంద్రనగర్ త్వరలోనే విశాలమైన మార్పులకు సిద్దమవుతోంది. హైదరాబాదు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HRDCL) అధికారులు రోడ్ల విస్తరణ పనులను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు, వర్షాకాలం ముగిసిన తరువాత, శంషాబాద్ మరియు నర్సింగి మున్సిపాలిటీలలో కనెక్టివిటీ మరియు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడనున్నాయి. మంగళవారం మైలార్దేవ్‌పల్లి లోని ఎమ్మెల్యే టీ ప్రకాశ్ గౌడ్ నివాసంలో జరిగిన సమావేశంలో HRDCL అధికారులు ఈ ప్రాజెక్టుల వివరాలను సమీక్షించారు. మొత్తం రూ.200.25 కోట్ల…

Read More
KTR assured Hydra victims in Attapur that the government will stand by them and protect their homes. He promised to address their concerns directly.

హైడ్రా బాధితులకోసం కేటీఆర్ ధైర్యం – ఇళ్లను కాపాడతామని హామీ

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్ శ్రీ లక్ష్మీ కాలనీలో నిర్వహించిన హైడ్రా బాధితుల పరామర్శ సమావేశంలో మంత్రి కేటీఆర్ బాధితులకు ధైర్యం చెప్పి, వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. “ఏ అర్ధరాత్రి అయినా సరే నన్ను సంప్రదించవచ్చునని, మీ సమస్యలను పట్టించుకుంటానని నేను ఇక్కడ ఉన్నాను,” అని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “హైడ్రా బాధితులపై ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయకుండా మిగిలిన వాటిని పక్కన పెట్టడం సరైనది…

Read More