కామారెడ్డిలో అట్టహాసంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర
అట్టహాసంగా శోభాయాత్ర కామారెడ్డిలో రెండు రోజుల పాటు జరగనుంది. నిమజ్జనం జరిగే జిల్లాకేంద్రం టేక్రియాల్ శివారులోని అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద పురపాలక యంత్రాంగం సౌకర్యాలు ఏర్పాట్లు చేసింది. పురపాలక , పోలీసు , రెవెన్యూ శాఖల సమన్వయంతో నిమజ్జనాన్ని ప్రశాంతంగా ముగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డమీద ప్రియా మాట్లాడుతూ: కామారెడ్డి జిల్లాకేంద్రంలో సోమవారం రాత్రి వినాయక నిమజ్జన శోభాయాత్ర ధర్మశాల వద్ద ప్రారంభం కానుంది. అక్కడి నుంచి సిరిసిల్లరోడ్డు ,…
