Ponnam Prabhakar reviewing vehicle checks in Telangana

తెలంగాణలోకి వచ్చే వాహనాలపై కఠిన చర్యలు | Ponnam Prabhakar

తెలంగాణలోకి వచ్చే వాహనాలపై కఠిన నిఘా ఉంచాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రవాణా భద్రతను దృష్టిలో ఉంచుకొని ఫిట్నెస్ లేని, ఓవర్‌లోడింగ్ చేసిన వాహనాలు, దుమ్ము ధూళి వెదజల్లే ట్రక్కులను కఠినంగా తనిఖీ చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను తక్షణమే సీజ్ చేయాలని ఆదేశించారు.ఇటీవలి కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాలు మరియు ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రవాణా భద్రతా చర్యలను బలపరిచే దిశగా విస్తృత…

Read More
AP CM Chandrababu Naidu says he promoted Hyderabad Biryani globally

Hyderabad Biryani | హైదరాబాద్ బిర్యానీని నేనే ప్రపంచానికి పరిచయం చేశా

హైదరాబాద్ బిర్యానీని నేనే ప్రపంచానికి పరిచయం చేశా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బిర్యానీని(Hyderabad Biryani) ప్రపంచ వ్యాప్తంగా నేనే ప్రమోట్ చేశానని ఆయన పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు పాతబస్తీలో షాపింగ్ చేయడానికి ముత్యాల వాణిజ్యాన్ని కూడా నేనే ప్రోత్సహించానని చెప్పారు. తన పాలనలో హైదరాబాదులో ముస్లింలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులయ్యారని గర్వంగా పేర్కొన్నారు. అంతేకాదు, ఓల్డ్ సిటీ పక్కనే ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కూడా తన దూరదృష్టితోనే…

Read More
Stray dogs on the streets of Hyderabad city

Hyderabad dog bites:హైదరాబాద్‌లో కుక్కల బెడద..మూడు నెలల్లో ఎన్ని కేసులు అంటే!

హైదరాబాద్ నగరంలో కుక్కల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత మూడు నెలల వ్యవధిలోనే 4,000 కుక్క కాట్ల (Hyderabad dog bites) కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కలు(stray dogs) మరింత దూకుడుగా ప్రవర్తిస్తున్నాయని, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ప్రధానంగా బాధితులుగా మారుతున్నారని సమాచారం. GHMC అధికారులు కుక్కల నియంత్రణకు కొత్త చర్యలు చేపట్టారు. రాత్రి వేళల్లో కుక్కలను పట్టుకునే ప్రత్యేక బృందాలు మోహరించగా, నివాస ప్రాంతాల్లో కుక్కలకు ఆహారం వేస్తున్న వారిని…

Read More
Jubilee Hills by-election voters face money recovery pressure from party leaders in Hyderabad

Jubilee Hills by-election:ఓటేయని వారిపై ఒత్తిడి.. జూబ్లీహిల్స్‌లో నేతల వసూళ్ల రాజకీయాలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills by-election)లో ఓటర్లకు ఇచ్చిన డబ్బు ఇప్పుడు వివాదంగా మారింది. ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలు ఓటర్లకు విచ్చలవిడిగా నగదు పంచిపెట్టగా, ఇప్పుడు ఓటు వేయని వారిపై ఒత్తిడి పెరుగుతోంది. స్థానిక నేతలు బస్తీలు, కాలనీలు, అపార్ట్‌మెంట్లలో తిరుగుతూ, డబ్బు తీసుకుని ఓటేయని వారిని నిలదీస్తున్నారు(Jubilee Hills by-election money recovery). ఏజెంట్ల లిస్టులతో పోల్చి చూసి, ఓటు వేయని వారిని గుర్తించి డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. ఎస్పీఆర్‌ హిల్స్‌లో ఒక…

Read More
Telangana High Court extends stay on action against KCR in Kaleshwaram project case

KCR High Court Order:కాళేశ్వరం అవకతవకల కేసులో కేసీఆర్‌కు తాత్కాలిక ఉపశమనం

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల కేసులో తెలంగాణ హైకోర్టు(HIGH COURT) కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(kcr)పై చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు మరోసారి పొడిగించింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం, వచ్చే ఏడాది జనవరి 19 వరకు కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రివర్యులు హరీశ్ రావు, మాజీ సీఎస్ ఎస్‌కే జోషి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌పై కూడా ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. కాళేశ్వరం(Kaleshwaram project) ప్రాజెక్టులో అవకతవకలు చోటుచేసుకున్నాయని పీసీ…

Read More
BJP MP Raghunandan Rao addressing media on Delhi blast propaganda

ఢిల్లీ పేలుళ్లపై మా పార్టీపై దుష్ప్రచారం చేయడం దేశద్రోహం: రఘునందన్ రావు

ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనపై మా పార్టీ (BJP)పై దుష్ప్రచారం జరుగుతుందంటూ మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం దేశద్రోహం కిందకే వస్తుందని ఆయన హెచ్చరించారు. Sardar Vallabhbhai Patel 150th jayanthi సందర్భంగా సంగారెడ్డిలో జరిగిన “సర్దార్-ఏక్తా పాదయాత్ర”లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పుడంతా చేతిలో ఫోన్ ఉందని ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తే పేలుళ్లు జరుగుతాయని, దీని వెనుక బీజేపీ ఉందని అబద్ధపు…

Read More
Telangana Jagruti president Kalvakuntla Kavitha speaking to media in Nalgonda

Telangana Jagruti:మా పార్టీతో పెట్టుకున్నవారు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు

నల్గొండ:తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా మా పార్టీతో పెట్టుకున్నవారు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలను గుర్తించి ప్రభుత్వంతో పరిష్కారం చేయించడమే జాగృతి లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. జిల్లాలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం మాట్లాడుతూ, సిబ్బంది సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, సరైన వసతులు లేకపోవడం బాధాకరమని అన్నారు. ALSO READ:Red Fort blast victims:ఎర్రకోట పేలుడు…

Read More