Telangana government postpones local elections due to BC reservation issues

Local Telangana Polls:ప్రజాపాలన వారోత్సవాలు  పూర్తయ్యాకనే ఎన్నికలు 

తెలంగాణలో జూబ్లిహిల్స్ ఎన్నికల విజయాన్ని వెంటనే స్థానిక వెళ్ళాలి అనుకున్నా ప్రభుత్వం మరో నెల సమయం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వెనుక కారణం తమ ప్రభుత్వం ఏర్పడినందుకు నిర్వహించే ప్రజాపాలన సంబరాలు. డిసెంబర్ 1 నుంచి 9 రోజుల పాటు ఈ సంబరాలు జరపనున్నారు. వాటి తరువాతే లోకల్ పోల్స్‌కు వెళ్లనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పదవీ కాలం తెలంగాణలో చాల కాలం అయిపోయినప్పటికీ, బీసీ రిజర్వేషన్ల వివాదం కారణంగా ముందుకు అడుగు వేయలేకపోతున్నారు. 42%…

Read More
Hyderabad family members who died in the Saudi Arabia bus accident

Saudi Bus Accident: HYD Family Tragedy – ఒకే కుటుంబంలో 18 మంది మృతి 

ఒకే కుటుంబంలో 18 మందిచనిపోవడం కలకలం రేపుతోంది.సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం హైదరాబాద్‌(Saudi Bus Accident) రాంనగర్‌ లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో రాంనగర్‌కు చెందిన నసీరుద్దీన్ కుటుంబంలోని 18 మంది మరణించారు. ఉమ్రా యాత్రకు కుటుంబ సభ్యులందరినీ తీసుకుని సౌదీకి వెళ్లిన నసీరుద్దీన్‌తో పాటు అతని సన్నిహితులు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా హైదరాబాద్‌ వాసులే కావడంతో ప్రాంతమంతా శోకసంద్రంగా మారింది. ALSO READ:iBomma Final Message: క్షమించండి…

Read More
iBomma website displays final shutdown apology message

iBomma Final Message: క్షమించండి iBomma ని శాశ్వతంగా మూసివేస్తున్నాం 

iBomma Final Message:పైరసీ వెబ్‌సైట్ iBomma తన సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. “ఐ బొమ్మ” వెబ్‌సైట్‌ను సందర్శించిన వినియోగదారులకు ఇప్పుడు కనిపిస్తున్నది ఒక్క సందేశమే – “ఇటీవల మా గురించి వినే ఉంటారు. మొదటి నుంచి మా విశ్వసనీయ అభిమానిగా ఉన్నారు. ఏదేమైనా, మా సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నాం. దీనికి చింతిస్తున్నాం, క్షమించండి” అని పేర్కొంది. also read:Guntur MDM Drug Arrest: ఓల్డ్ గుంటూరు ప్రాంతంలో ఆరుగురు పట్టివేత  ఇటీవల పోలీసులు…

Read More
Actor Nagarjuna reveals digital arrest cyber scam affecting his family during Hyderabad Police press meet

Digital Arrest Scam: అక్కినేని కుటుంబాన్ని టార్గెట్ చేసిన సైబర్ కేటుగాళ్లు 

సైబర్ కేటుగాళ్లు నా కుటుంబం కూడా సైబర్ నేరగాళ్ల వలలో పడ్డారు అని నాగార్జున వెల్లడించారు.ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నిర్వహించిన ఐబొమ్మ (I BOMMA)నిర్వాహకుడు అరెస్ట్ వివరాలపై మీడియా సమావేశంలో సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు నాగార్జున మాట్లాడుతూ. తన కుటుంబానికి చెందిన ఒకరు “డిజిటల్ అరెస్ట్”(Dgital Scam arrest)పేరుతో సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారని తెలిపారు. ALSO READ:Telangana MLA…

Read More
Supreme Court grants four-week extension to Telangana Speaker in MLA disqualification case

Telangana MLA Disqualification Case: స్పీకర్‌కు సుప్రీంకోర్టు మరో 4 వారాల గడువు 

తెలంగాణలో పది  ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం కీలక విచారణ జరిపింది.ఈ కేసులో స్పీకర్ నిర్ణయం ఎందుకు ఆలస్యమవుతుంది అనే  నేపథ్యంలో, సుప్రీంకోర్టు మరో నాలుగు వారాల గడువు మంజూరు చేసింది. ఈ వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం అగ్రహం వ్యక్తం చేసింది.ఈ కేసు సంబంధించిన తదుపరి విచారణను కూడా న్యాయస్థానం నాలుగు వారాలకు గడువు విధించింది. తెలంగాణలో పదిమంది ఎమ్మెల్యేలకు సంబంధించిన మూడు వేర్వేరు పిటిషన్లు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం…

Read More
Seethakka inaugurates daily 100ml milk distribution program in Mulugu Anganwadi centers

Mulugu 100ml Milk Scheme: సీతక్క చేతులమీదుగా అంగన్వాడి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం 

ములుగు జిల్లా కేంద్రంలో ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం ములు కొత్త గా పైలెట్ ప్రాజెక్టుగా అంగన్వాడి కేంద్రాల్లో 3 నుండి 6 సంవత్సరాల ప్రీ స్కూల్ పిల్లలకు ప్రతి రోజు 100 మి.లీ. పాల పంపిణీ(Anganwadi Milk Scheme)కార్యక్రమాని  పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.,…

Read More
Crime scene in Mulugu where mechanic Sammaiah was beaten to death over illegal affair allegations

మహిళలతో అక్రమ సంబంధం…కొట్టి చంపిన కుటుంబ సభ్యులు

Mulugu Illegal Affair:ములుగు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది లాలాయగూడెం గ్రామానికి చెందిన ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో కుటుంబ సభ్యులు, ఎటునాగారం మండల కేంద్రానికి చెందిన బైక్ మెకానిక్ జాడి సమ్మయ్యను సిమెంట్ పోలుకు కట్టేసి అతి దారుణంగా చితకబాదినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో సమ్మయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సమ్మయ్య ఎటునాగారంలో బైక్ మెకానిక్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి…

Read More