Thursday, August 6, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadSaudi Bus Accident: HYD Family Tragedy – ఒకే కుటుంబంలో 18 మంది మృతి 

Saudi Bus Accident: HYD Family Tragedy – ఒకే కుటుంబంలో 18 మంది మృతి 

-

Chat on WhatsApp

ఒకే కుటుంబంలో 18 మందిచనిపోవడం కలకలం రేపుతోంది.సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం హైదరాబాద్‌(Saudi Bus Accident) రాంనగర్‌ లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో రాంనగర్‌కు చెందిన నసీరుద్దీన్ కుటుంబంలోని 18 మంది మరణించారు.

ఉమ్రా యాత్రకు కుటుంబ సభ్యులందరినీ తీసుకుని సౌదీకి వెళ్లిన నసీరుద్దీన్‌తో పాటు అతని సన్నిహితులు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా హైదరాబాద్‌ వాసులే కావడంతో ప్రాంతమంతా శోకసంద్రంగా మారింది.

ALSO READ:iBomma Final Message: క్షమించండి iBomma ని శాశ్వతంగా మూసివేస్తున్నాం 


దుర్ఘటన జరిగిన విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ కుటుంబంలో ఇప్పుడు ఒక్కరే మిగిలారని సమాచారం. నసీరుద్దీన్ కుమారుడు సిరాజుద్దీన్ ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటున్నాడు. అతడే ప్రస్తుతం ఆ కుటుంబానికి ఏకైక సభ్యుడిగా మిగిలిపోయాడని వారి బంధువులు వెల్లడించారు.

సౌదీ అధికారులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. మృతదేహాలను హైదరాబాద్‌కు తరలించే ప్రక్రియ ప్రారంభమైనట్లు సమాచారం. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Ishan Kishan at the RBI Patna regional office after joining as Assistant Manager under the sports quota.

Ishan Kishan | క్రికెట్, ప్రభుత్వ ఉద్యోగం రెండూ కలిసి.. ఇషాన్ కిషన్ డబుల్...

Ishan Kishan: టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. క్రికెట్ కెరీర్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో అడుగుపెట్టిన ఆయన, "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)"లో అసిస్టెంట్...
- Advertisement -
Chat on WhatsApp