Producer files complaint on Rajamouli–Mahesh Babu film title Vaaranasi

Vaaranasi Movie Title Issue: రాజమౌళి–మహేశ్ బాబు ఫిల్మ్‌పై  ఫిర్యాదు 

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి(SS Rajamouli)సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం టైటిల్‌పై వివాదం చెలరేగింది.ఇటీవల నిర్వహించిన “గ్లోబ్ ట్రాటర్” ఈవెంట్‌లో చిత్ర యూనిట్ అధికారికంగా ‘వారణాసి’(Vaaranasi) అనే టైటిల్‌ను ప్రకటించగా, ఈ టైటిల్ తమదేనంటూ ఓ చిన్న సినిమా నిర్మాత ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. ALSO READ:Delhi Bomb Threat :ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం సి.హెచ్‌. సుబ్బారెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తమ చిత్రానికి ‘వారణాసి’…

Read More
Cold wave impacts daily life in Telangana districts

Telangana Cold Wave:తెలంగాణను వణికిస్తున్న చలి….డిసెంబర్‌ రాకముందే

Cold Wave in Telangana:తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత అకస్మాత్తుగా పెరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డిసెంబర్ రాకముందే ఇంతగా చలి పెట్టడం తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది.ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ వంటి ఉత్తర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. డిసెంబర్ ఇంకా రాకముందే చలి పెరగడం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. పగటిపూట కూడా చల్లని గాలులు వీచడంతో సాధారణ జీవితానికి అంతరాయం ఏర్పడింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ దిశ…

Read More
Rashtriya Vanara Sena files complaint against SS Rajamouli at Saroornagar Police Station

SS Rajamouli Controversy: రాష్ట్రీయ వానరసేన కంప్లయింట్ 

తెలుగు  దర్శకుడు ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి వారణాసి(VARANASI)ఈవెంట్లో  ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. వారణాసి చిత్రం కార్యక్రమంలో రాముడు, హనుమంతుడిపై ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని రాష్ట్రీయ వానరసేన(Rashtriya Vanara Sena) ఆరోపించింది. ఈ వ్యాఖ్యలపై రాజమౌళిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సరూర్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు అందజేసింది. ఫిర్యాదులో, హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విధమైన వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కాకుండా పోలీసు…

Read More
Security forces conduct encounter operation killing Maoist leader Hidma on AP–Telangana border

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో హతం | AP–TG సరిహద్దులో భారీ ఆపరేషన్ 

Maoist leader Hidma Encounter:మావోయిస్టు అగ్రనేత హిడ్మా(Hidma) ఎన్‌కౌంటర్‌తో భద్రతా బలగాలకు భారీ విజయం.ఎన్నేళ్లుగా ఆంధ్ర–తెలంగాణ రాష్ట్రాల్లో భద్రతా బలగాలకు పెద్ద ముప్పుగా నిలిచిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఏపీ–తెలంగాణ సరిహద్దు(AP Telangana Border) ప్రాంతంలో భద్రతా బలగాలు చేపట్టిన సమగ్ర ఆపరేషన్‌లో హిడ్మాతో పాటు మరో నలుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. అటవీ ప్రాంతాల్లో గెరిల్లా యుద్ధ తంత్రాలతో పలుసార్లు పోలీసులపై దాడులు నిర్వహించిన హిడ్మా, కేంద్ర–రాష్ట్ర దళాలకు చాలాకాలంగా సవాలుగా మారాడు….

Read More
Shamshabad IVF tragedy couple and hospital emergency scene

Shamshabad IVF Tragedy: కవలలు, భార్యను కోల్పోయిన భర్త ఆత్మ*హ*త్య 

Shamshabad IVF tragedy:శంషాబాద్‌లో  విషాదం భార్య, కవలలు(Twin Babies Death) కోల్పోయి భర్త,ఆ తరువాత తనుకూడా ఉరివేసుకొని చనిపోవడం శంషాబాద్లో విషాదాశయాలు కమ్ముకున్నాయి.ఐవీఎఫ్‌(IVF) చికిత్సపై ఆధారపడి ఎదురుచూస్తున్న దంపతుల జీవితాలు ఒక్కసారిగా విషాదంలో ముగిశాయి. బెంగళూరుకు చెందిన ముత్యాల విజయ్ (40), భార్య శ్రావ్య (35) ఏడాదిన్నర క్రితం శంషాబాద్‌కు వెళ్లి అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. విజయ్‌ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్నాడు. ఐవీఎఫ్ చికిత్సతో శ్రావ్య ఎనిమిదో నెల గర్భంతో కవలలను మోస్తోంది. త్వరలోనే తల్లిదండ్రులుగా మారబోతున్నామనే ఆనందంతో…

Read More
Telangana government announces new welfare act for gig and platform-based workers

Telangana Gig Workers Act 2025: గిగ్ వర్కర్లకు చట్టబద్ధ భరోసా, కొత్త పాలసీ   

Gig Workers Act 2025:గిగ్ వర్కర్లకు మంచి శుభవార్త త్వరలో రూపుదిద్దుకోనున్న కొత్త చట్టం.ఇక వివరాల్లోకి వెళితే…తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని గిగ్ వర్కర్ల(Gig Workers) సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమైంది. మొబిలిటీ, ఫుడ్ డెలివరీ(food delivery boys), లాజిస్టిక్స్, ఈ-కామర్స్ రంగాల్లో పనిచేసే యువతతో పాటు ఇళ్లలో పని చేసే వారిని కూడా గిగ్ వర్కర్ల కేటగిరీలో చేర్చారు. సామాజిక భరోసా లేకుండా కీలక యాప్ సేవలను నడిపిస్తున్న వీరికి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం…

Read More
Ordinance approved removing Telangana’s two-child rule for contesting local body elections

Two Child Norm Policy Removed: తెలంగాణలో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) పోటీ చేసే అభ్యర్థులపై ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన రద్దైంది.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకూ ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు సర్పంచ్(Sarpanch), వార్డ్ మెంబర్, ఎంపీటీసీ(ZPTC), జడ్పీటీసీ( MPTC) వంటి స్థానిక సంస్థల పదవులకు పోటీ చేయలేకపోయారు. also read:TTD February Tokens Release: శ్రీవారి దర్శనానికి కోటా…

Read More